Category ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడికి ఏడాది

‘‘‌పుతిన్‌, ‌జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం. ఉక్రెయిన్‌ ‌గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ,…

నేడు ఎపి గవర్నర్‌గా అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

ప్రమాణస్వీకారోత్సవానికి ముస్తాబైన రాజ్‌భవన్‌ ‌విజయవాడ చేరుకున్న నజీర్‌కు సిఎం జగన్‌ ‌ఘనస్వాగతం అమరావతి, ఫిబ్రవరి 23 : ఏపీ కొత్త గవర్నర్‌ ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ఈ ‌నెల 24న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త గవర్నర్‌ ‌ప్రమాణ స్వీకార ఘట్టానికి రాజ్‌ ‌భవం ముస్తాబు అయింది. హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఆయన చేత…

తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్‌ ‌రికగ్నిషన్‌

తిరుమల, ఫిబ్రవరి  : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ ‌చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ ‌లో…

తిరుమలలో సాధారణంగా రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 21 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల…

తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, ఫిబ్రవరి 11 : తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణం తో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్తోక్త్రగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

బ్లాక్‌లో దర్శనం టిక్కెట్ల విక్రయం… తిరుమలలో ముగ్గురు దళారుల అరెస్ట్ తిరుమల, ఫిబ్రవరి 9 : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. బుధావారం 63,315 మంది…

ఆం‌దోళనపథంలో ఎపి ఉద్యోగులు

26లోగా సమస్యలు పరిష్కరించాలన్న జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు కర్నూలు, ఫిబ్రవరి 6 : ఉద్యోగులు తమ ఆందోళనలను ఉదృతం చేయబోతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇక వేచిచూసే ధోరణి ప్రదర్శించరాదని అంటున్నారు.  ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు , జగన్‌ ‌ప్రభుత్వానికి డెడ్‌…

ఎపిలో బిసిలను మోసం చేసిన వైసిపి ప్రభు•త్వం

గీతకార్మికులకు దక్కని సాయం పాదయాత్రలో ప్రజలతో లోకేశ్‌ ‌చర్చ చిత్తూరు, ఫిబ్రవరి 4 : పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్‌ ‌సైట్‌ ‌లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌శనివారం భేటీ అయ్యారు. పాదయాత్రలో భాగంగా వారితో లోకేష్‌ ‌మాట్లాడుతూ … గీత కార్మికులకు జగన్‌ ‌ప్రభుత్వం ఎలాంటి…

ఉన్నత చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న ఎపి సిఎం జగన్‌ అమరావతి, ఫిబ్రవరి 3 : అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,…