Category ఆంధ్రప్రదేశ్

వైసిపిలో పెరుగుతున్న అసహనం

అమరావతి,ఏప్రిల్‌1: ‌పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తీవ్రంగా ఖండించారు. వైసీపీ లో ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌ ‌కనిపిస్తోందన్నారు. ట్విట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు.…

ఏపి పుట్టపర్తిలో ఉద్రిక్తత

వైసిపి, టిడిపి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు రాళ్లు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు ధ్వంసమైన కార్లు..పలువురికి గాయాలు అనంతపురం, ఏప్రిల్‌ 1 : ఏపి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌, ‌మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ ‌రెడ్డి సవాల్‌తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా సవాల్‌…

ఏపిలో 3 నుంచి టెన్త్ ‌పరీక్షలు

అమరావతి, ఏప్రిల్‌ 1 : ఏపీలో టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ ‌క్లాసు స్టూడెంట్స్ ‌కు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కల్పిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఏపీలో ఏప్రిల్‌ 3 ‌నుంచి టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలు జరగనున్నాయి. 18 వరకు…

ముగిసిన ఏపి సిఎం జగన్‌ ‌దిల్లీ పర్యటన

అమిత్‌ ‌షా, నిర్మలా సీతరామన్‌లతో భేటీ రాష్ట్ర సమస్యలపై ఇరు నేతలతో చర్చలు న్యూ దిల్లీ, మార్చి 30 : ఏపి సీఎం జగన్‌ ‌దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం దిల్లీ చేరుకున్న ఆయన రాత్రి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో  గురువారం ఉదయం…

నేడు దిల్లీకి ఏపి సిఎం జగన్‌

అమరావతి, మార్చి 28 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం జగన్‌ ‌ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారంవిజయవాడ విమానాశ్రయం నుంచి జగన్‌ ‌ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ నెల 17న…

వేసవి సెలవుల్లో సామన్య భక్తులకు ప్రాధాన్యం

సిఫారసు లేఖలపై నియంత్రణ నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల టోకెన్లు జారీ వి•డియాకు వివరించిన టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి తిరుమల, మార్చి 27 : వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి…

కర్నూలుకు ఏపి హైకోర్టు తరలింపు

రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన హైకోర్టు, ఎపి ప్రభుత్వాలదే తుది నిర్ణయమని వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 23 : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. గురువారం పార్లమెంటు సాక్షిగా హైకోర్టు తరలింపుపై స్పష్టత ఇచ్చింది. హైకోర్టును కర్నూల్‌కు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ…

ఏపిలో మహిళా ఉద్యోగులకు గుడ్‌ ‌న్యూస్‌

అమరావతి, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ ‌మహిళా ఉద్యోగులు గుడ్‌ ‌న్యూస్‌ ‌వచ్చేసింది.  వారికి సర్వీస్‌ ‌సమయంలో 180 రోజుల చైల్డ్ ‌కేర్‌ ‌లీవ్‌ ఉం‌టుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్‌ ఉం‌ది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు…

టీడీపీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ ‌క్యాలెండర్‌

పిజి వరకు ఉచిత బస్‌ ‌పాస్‌ ‌సౌకర్యం విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం పాదయాత్రలో యువతతో లోకేశ్‌ ‌ముఖాముఖి తిరుపతి, మార్చి1 : టీడీపీ అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని నారా లోకేష్‌ ‌హా ఇచ్చారు.యువతకు ఉపాధి,ఉద్యోగాల…