నిరాడంబరత చాటుకున్న వెంకయ్య నాయుడు
పాక హోటల్లో ఇడ్లీ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి విజయవాడ, మే 2 : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు తన నిరాడంబరతను చాటుకున్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీలో పాక ఇడ్లీ సెంటర్లో వెంకయ్య నాయుడు టిఫిన్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ…
