Category 24 గంటలు

కుట్ర కేసులు

“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి. నాగభూషణం…

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

  నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని నాకనిపిస్తుంది.   ఈ రెండు తీర్పులను ఉటంకిస్తూనే, ఇవి…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది. చెరబండరాజు, రాజలోచన్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ…

పనికిరాని సాక్ష్యాధారాలు

“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.  నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు…

విచారణ కమిషన్లు

“మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను.…

పరిశోధించవలసిన ప్రశ్నలు

“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.” కనుక మనం మార్క్సియన్‌ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

You cannot copy content of this page