Category ఆద్యాత్మికం

బాలల భారతం

  వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…

ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల, సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి…

రూపాలు మార్చారు…పూజలు శాస్రోక్తంగా లేవు

గర్భాలయంలో కూడా పూజలు సక్రమంగా లేవు మీ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ ‌బోనాల పండుగ రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు…

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు…

నేటి నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు

ప్రతిష్టాత్మకంగా నిర్వహంచేలా ఏర్పాట్లు కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌కు ఆహ్వానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : చారిత్రక వరంగల్‌ ‌నగరంలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా…

ఈ ‌యేడు యధావిధిగా బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 27‌ను బ్రహ్మోత్సవాలు అధికారులతో సక్షించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల,జూలై1: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27‌నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన  సక్ష నిర్వహించారు. కొవిడ్‌ ‌వల్ల రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు. ఈ…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు… ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌…

జూలైలో కాకతీయ ఉత్సవాలు

ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా,…