Category ఆద్యాత్మికం

బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

నైనిటాల్‌, ‌నవంబర్‌ : ఉత్తరాఖండ్‌ ‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు తెలిపింది.శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్‌ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది.…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆలయం వెలుపలకు ఉగ్ర శ్రీనివాసుడు కైశిక ద్వాదశితో ఏటా బయటకు రాక తిరుమల, నవంబర్‌ 5 : ‌తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి నాడు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. ఇవాళ కైశిక…

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత

24, 25, 8న బ్రేక్‌ ‌దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్‌ ‌దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్‌ 24‌న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్‌ ‌దర్శనం రద్దు చేసినందున…

తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

తిరుమల, అక్టోబర్‌ 8 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .పెరటాసి మాసం, మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ‌నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి…

అభిషేకం టిక్కెట్‌ ‌ధరలపై దుమారం

కాణిపాకం ఇవోపై బదిలీవేటు చిత్తూరు, అక్టోబర్‌ 8 : అభిషేకం టికెట్‌ ‌ధరను భారీగా పెంచి వివాదానికి తెరలేపిన కాణిపాకం ఆలయ ఇఒ సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన ఇఒగా కర్నూలులో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను ఇన్‌ఛార్జి ఇఒగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనరు…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శ్రీ‌వారి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్ట్ ‌మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా…

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,అక్టోబర్‌3: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగాయి.సాయంత్రం చందప్రభ వాహనంపై…

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి,…