prajatantra_news

prajatantra_news

వాస్తవాలు లేకుండా వండి వార్చారు

– 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే తీసుకున్నారు – మొత్తం నివేదికను అసెంబ్లీలో పెడితే నిలదీస్తాం – మాకు నోటీసులు రాకముందే లీకులు ఇస్తున్నారు – కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్‌ – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’పై పీపీటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5:…

నాడు మేం చెప్పిందే నిజమైంది

– పీసీ ఘోష్‌ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్‌ అవినీతి బహిర్గతం – అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్‌ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…

మేడిగిడ్డ పాపం కేసీఆర్‌, హరీష్‌ రావులదే

-ఎస్‌.కే.జోషి, స్మితా సబర్వాల్‌ నిర్లక్ష్యంతోటే -పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు – కేబినెట్‌ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు – జస్టిస్‌ పినాకి చంద్రబోస్‌ నివేదికలో వెల్లడి – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి…

జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– అధికారులు, సిబ్బంది సమస్యలపై సత్వరమే స్పందించాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్‌ పరిధిలోని వినాయక్‌నగర్‌లో రూ.కోటి 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు…

మహావతార్‌ నరసింహ బాక్సాఫీస్‌ హిట్‌

– దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్‌ చిత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మహావతార్‌ నరసింహ’లిలి భారత బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. లిలి91.25 కోట్లు వసూలు చేసి దేశంలో ఇప్పటివరకు విడుదలైన యానిమేటెడ్‌ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.…

పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్  ఆమోదం

– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..   – కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు – అంద‌రి సూచ‌న‌ల మేర‌కే చ‌ర్య‌లు – మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన‌ నివేదికను కేబినెట్ లో…

రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం  

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం =మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం =’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్…

బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు బైబై

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం…

కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు – రాజకీయాలకు తావు లేకుండా విచారణ – జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి,…

కొనసాగింపునకు కోర్టు అనుమతి నిరాకరణ

– దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను…