prajatantra_news

prajatantra_news

సామాజిక కోణంలోనే వారి జోలికి వెళ్లలేదు

హైడ్రా రంగనాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని, భావితరాలకు భవిష్యత్తును ఇచ్చేందుకే హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ చెప్పారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో తాము దూకుడుగా వెళ్లడం వల్లే చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది.…

ఔటర్‌పై ఘోర ప్రమాదం

లారీని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం ఆదిభట్ల, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు…

తుపాకి సరఫరా కేసు.. నిందితుడికి ముందస్తు బెయిల్‌

BC Reservations

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రిజం పబ్‌ కాల్పుల కేసులో అరెస్టు అయిన బత్తుల ప్రభాకర్‌కు తుపాకి సరఫరా చేసిన అభియోగాలను ఎదుర్కొంటున్న నిందితుడు రామేంద్ర కుమార్‌ రవికి హైకోర్టులో ఊరట లభించింది. గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దాదాపు 80 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ 2025 ఫిబ్రవరిలో…

ఉనికిని చాటుకోవడానికే హరీష్‌ తాపత్రయం

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నిన్నటి దిల్లీి మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రెస్‌మీట్‌…

బ‌స్వాపూర్‌లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేష‌న్‌

– పాల్గొన్న మంత్రులు పొన్నం, తుమ్మ‌ల‌ – ఆయిల్ పామ్ సాగుకు మారాల‌ని రైతుల‌కు పిలుపు కోహెడ (హుస్నాబాద్‌), ప్ర‌జాతంత్ర‌, జూలై 17: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్‌ పాం ప్లాంటేషన్ కార్యక్రమాన్నిగురువారం  ప్రారంభించి మొక్కలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు నాటారు.  సిద్దిపేట జిల్లాలో మెగా…

స్థానిక ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్న కాంగ్రెస్‌

Supreme shocks to ktr

– బీఆర్ ఎస్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో కెటిఆర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో సిరిసిల్ల నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల బీఆర్ ఎస్ పార్టీ  కార్యకర్తల, నాయకులు ప్రజాప్రతినిధుల తో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

గ్రామాలు ఆరోగ్యంగా వుండాలి

– ప్రతీ మహిళ నాయ‌కురాలిగా ఎద‌గాలి – స‌మాజం ప్లాస్టిక్ ర‌హితంగా మారాలి – ఎస్‌హెచ్‌జి ఒక ఉద్య‌మం – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయి. నాకు రాజ్ భవన్ లో పొన్నం ప్రభాకర్ భర్తన్ బ్యాంకు గురించి చెప్పినపుడు చాలా…

రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: గచ్చిబౌలిలో ఎ.రేవంత్‌ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రేవంత్‌పై కేసు నమోదుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా సంఘటన స్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొంది. 2016లో ఒక భూమి వివాదానికి సంబంధించి…

కేటీఆర్‌ పిటిషన్‌లో ప్రభుత్వానికి నోటీసులు

కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నల్గొండ జిల్లా నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)పై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో…

ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ కరెక్టే

– బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై క‌విత రియాక్ష‌న్‌ – పార్టీకి దూర‌మ‌వుతున్న సంకేతాలు – అన్న‌తో విభేదాలే కార‌ణ‌మా? హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ‌కరెక్టే అని.. బీఆర్‌ఎస్‌ ‌వాళ్ళు ఆర్డినెన్స్ ‌వద్దని చెప్తున్నారు..…