prajatantra_news

prajatantra_news

మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ఇందిరా మహిళా శక్తి సంబరాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబరాలను ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. మంత్రుల బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరా మహిళా…

సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌, జూలై 18 : మాసబ్‌ ట్యాంక్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు శుక్రవారం జరిగాయి. ఉద్యోగుల కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపులు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమాచార భవన్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాలలు సమర్పించారు. సమాచార…

ఆరుగురు మావోయిస్టులు మృతి

– భారీగా ఆయుధాలు స్వాధీనం – ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత? భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని…

వర్షం ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి :మేయర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్రయించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. గురు,వారం మొదలైన వర్షం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్‌ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు…

లబ్దిదారుల ఎంపికలో పారద్శకత  పాటించాలి 

– మేడ్చల్ కలెక్టరేట్ లో “దిశ” కమిటీ సమావేశం – అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థ పై ప్రజలకు విశ్వాసం కలగాలి – ఎం పి ఈటల రాజేందర్ మేడ్చల్‌, ప్రజాతంత్ర, జూలై 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపరుస్తూ  బలహీనవర్గాల ప్రజలకు చేయూతనందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు తరచూ…

వారి భాషకు సమాజం తలదించుకుంటోంది

బీఆర్‌ఎస్‌ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విసుర్లు నాగార్జునసాగర్‌, ప్రజాతంత్ర, జులై 18: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచినా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బీఆర్‌ఎస్‌ నేతల తీరు మారలేదు.. పదేళ్లు అనుభవించిన అధికారం దూరమైందనే బాధతో ఆ పార్టీ నేతలు మాట్లాడే భాషతో సమాజం తలదించుకుంటోంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.…

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం

– భద్రాచలం నియోజకవర్గానికి అదనంగా 1500  ఇండ్ల మంజూరు -ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ…

‘స్థానిక’ ఎన్నికల నినాదం బూతులేనా?

– ఏ ప్రభుత్వం వల్ల పంచాయతీలకు నిధులొచ్చాయో చర్చకు సిద్దమా? – దశాబ్దాల కల రైల్వే మాన్యుఫాక్చర్‌ యూనిట్‌ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది – కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కుమ్కక్కు రాజకీయాలు – జనగామలో బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, జులై 18: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం…

మహిళలు కోటీశ్వరులు కావాలి

– మంత్రి సీతక్క భూపాలపల్లి, ప్రజాతంత్ర, జులై 18 : ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశ పెట్టారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివ`ద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో ఆమె ముఖ్య…

కోచ్‌ ఫ్యాక్టరీ సమస్యకు త్వరలో పరిష్కారం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ సమస్యకు త్వరలోనే పరిష్కారం కానున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. రైలు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)కి ప్రధాని…