prajatantra_news

prajatantra_news

మిష‌న్ ప్ర‌కృతిపై అవ‌గాహ‌నా ఒప్పందం

– సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఫైన్ ర‌కం బియ్యం – స్టీల్ పాత్ర‌ల‌నే ఉప‌యోగించాలి – విద్యార్థుల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23:  మిష‌న్ ప్ర‌కృతిపై బుధ‌వారం డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా- టీజీఎస్‌డ‌బ్ల్యుఆర్ ఈఎస్ ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌నా ఒప్పందం కుదిరింది.  డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్…

కాంగ్రెస్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి

– వికారాబాద్‌లో బీఆర్ ఎస్ జ‌య‌కేతనం ఎగుర‌వేయాలి – స‌బ్బండ వ‌ర్గాల‌ కోసం ప‌నిచేసిన బీఆర్ఎస్‌ – పార్టీ నాయ‌కుల‌ను ప‌ట్టించుకోలేదు – ఈ పొర‌పాటు మ‌ళ్లీ చేయ‌బోం : కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్…

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 23 : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అందుకే ఉచిత ప్రయాణంతోపాటు వడ్డి లేని రుణాలు, రూ.500కే వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కల్పిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు.…

ఐదు గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్‌ల ఖరారు

Ponguleti Srinivas Reddy

– ఆ గ్రామాల్లో సర్వే మ్యాప్‌, భూధార్‌ అమలుకు యోచన – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని, వీలైనంత త్వరగా ఆ ఐదింటిలో సర్వే బౌండరీస్‌ యాక్ట్‌…

ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

హైదరాబాద్‌లో 30 ఏరియాల్లో హెల్త్‌ క్యాంపులు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: హైదరాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ, రవాణా శాఖల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌…

ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ.6680 కోట్లు ఆదా

మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.…

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

ప్రాథమిక చర్యలు ప్రారంభించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, జులై 23: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ రాజీనామా చేసిన విషయం గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈనెల 22న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించే బాధ్యత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌…

ప్రజలను అపమత్తం చేయండి

– కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి సీతక్క ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి ములుగు, ప్రజాతంత్ర, జులై 23: భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి…

ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి

ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే న్యూదిల్లీ, జులై 21: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగా లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. ఇటీవలి భారత్‌-పాకిస్తాన్‌ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.…

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌ నేత, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ (101) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. చికిత్సపొందుతూ తుది…