prajatantra_news

prajatantra_news

ఇ-గవర్నెన్స్‌, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శృాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి…

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

కొత్త సీడీపీవోలకు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని, సీడీపీవోలు శాఖకు వెన్నెముక లాంటివారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వేలమంది పోటీ పడితే 23మంది ఉద్యోగాలు సాధించారని, మీరంతా ఎంతో…

రాజ్యసభ సభ్యుడిగా కమల్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు, జులై 25: ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు తమిళనాడు నుంచి డీఎంకే తరపున పి.విల్సన్‌, సల్మా, ఎస్‌.ఆర్‌.శివలింగం, మరో ఇద్దరు కూడా ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు డీఎంకే కూటమి మద్దతుతో…

నియోజవర్గాలు పెంచాలన్న పిటిషన్‌ డిస్మిస్‌

–  సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను…

స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తిస్తాం

– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : మధ్యప్రాచ్యంలో న్యాయమైన, స్థిరమైన శాంతికి పాలస్తీనాను ఫ్రాన్స్‌ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ గురువారం రాత్రి ప్రకటించారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే అంశంపై నెలలతరబడి సంకేతాలు, సందేహాల తరువాత ఆయన సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో…

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట

– రూ.179 కోట్లు చెల్లించాలన్న సీఈఆర్సీ నోటీసులపై హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిల చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో వెసులుబాటు లభించింది. విద్యుత్తు సరఫరాలో లోటుకు రూ.179 కోట్లు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్సీ)…

జిల్లాల్లో పర్యటించండి

– ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు – సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి…

కులగణనపై చిక్కులు అధిగమిస్తాం

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా న్యూదిల్లీ, జులై 24: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినా చట్టపరంగా…

కెటిఆర్‌కు సిఎం జన్మదిన శుభాకాంక్షలు

– ఎక్స్ ‌వేదికగా రేవంత్‌, ‌కవితల విషెస్‌ -‌ తెలంగాణ భవన్‌లో కేక్‌ ‌కట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రిసడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు…

ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధి జర్నలిజం

– జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది – సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ  ప్రత్యేక కమిషనర్ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి…