prajatantra_news

prajatantra_news

జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 ప్ర‌యోగం మహత్తర ఘట్టం

– ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 16  ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ…

రైతుల విషయంలో రాజకీయాలొద్దు

– సవాళ్లు కాదు.. యూరియా సరఫరా తెలుసుకోండి – బీజేపీ చీఫ్‌ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల హితవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి మారడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

కేపీహెచ్‌బీలో ఎకరం స్థలం రూ.65.34 కోట్లు

– హౌసింగ్‌ బోర్డుకు భారీ ఆదాయం – రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల  ద్వారా రూ.26 కోట్లు హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-ఆక్షన్  ప్రక్రియ ద్వారా హౌసింగ్ బోర్డు భూములను…

భారత్‌పై సుంకాల మోత

– 25 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి వాషింగ్టన్‌, జూలై 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పట్టు నెగ్గించుకున్నాడు. భారత్‌పై సుంకాల చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 ‌నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు.  భారత్‌…

హైకోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు

– రెండు వారాల్లోగా బకాయిలు చెల్లించాలి – ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30 : చేప పిల్లలు పంపిణీ చేసిన వాళ్లకు బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణకు పలువురు ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, మత్స్యశాఖ కమిషనర్‌…

ప్రజ్వల ఫౌండేషన్‌ స్ఫూర్తిదాయకం

– మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రెడ్‌ హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో…

పంద్రాగస్టు వేడుకలకు సమన్వయంతో పనిచేయాలి

– అధికారులకు సీఎస్‌ రామకృష్ణారావు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్రదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సీనియర్‌ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు

– ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ – ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టిచాకిరి విముక్తి దినోత్సవం – వెట్టిచాకిరి రాష్ట్ర సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: తెలంగాణను వెట్టి చాకిరి విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.…

సామాజిక సేవ అంటే ఆర్థిక సాయమే కాదు

– సరైన మార్గదర్శనం ద్వారా కూడా మార్పు తేవొచ్చు – సమాజంలో ఒంటరిగా అభివృద్ధి చెందలేం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఆర్థిక సాయమొక్కటే కాక మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా…

పాఠశాల సమీపంలోని గ్యాస్‌ గోదాం తరలించాలి

– తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 14: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న హెచ్‌పీ గ్యాస్‌ గోదాం వల్ల ముప్పును గురించిన ఫిర్యాదుపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. గోదాంను తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. డాక్టర్‌ జస్టిస్‌…