prajatantra_news

prajatantra_news

డబ్బుల గురించి ఆందోళన వొద్దు

– యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 31: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులందరూ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సోమవారం మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతుంటాయని తెలిపారు. భువనగిరి మండలం…

ఎన్డీఎకు పన్నీర్‌ సెల్వం గుడ్‌బై

చెన్నై, జూలై31: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈమేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్‌ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్‌ వాక్‌ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్‌…

పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి – 8 నుంచి ఇంటర్‌ వరకు చదివే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ -రూ.5.50 కోట్లతో జూనియర్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన ఖమ్మం/కూసుమంచి, ప్రజాతంత్ర, జూలై 31 : ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బడి పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం

Rahul Gandhi comming Hyderabad today

– కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, జూలై 31: భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మినహా అందరికీ తెలుసునని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక…

ట్రంప్‌ ‌టారిఫ్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు

– కేంద్రానికి ఎంపి శశిథరూర్‌ ‌సూచన న్యూదిల్లీ,జూలై31: ట్రంప్‌ ఒత్తిళ్లకు తలొగ్గదన్ని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,ఎంపి శశిథరూర్‌ అన్నారు. మన వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు. భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌…

నలుగురు కొత్త జడ్జిల ప్రమాణం

– ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌హైదరాబాద్‌,‌జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ‌గాడి ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌జస్టిస్‌ ‌రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ ‌సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ ‌గౌస్‌ ‌రా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌…

ఇరిగేషన్‌ శాఖ భూముల రక్షణకు పక్కా చర్యలు

– కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్‌ న్యాయవాది నియామకం – కోట్ల విలువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్‌ భూములలో ఆక్రమణలు తొలగించాలి – నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు…

మంచి విద్యనందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి  నల్గొండ, ప్రజాతంత్ర, జులై 31: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న…

‘మాలెగావ్‌’, ఫిరాయింపుల కేసుల్లో తీర్పులు హర్షణీయం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అప్పట్లో దేశ భద్రతను, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాగా, తెలంగాణలో…

క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

– నూతన విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం – క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 31: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025ను రూపొందించామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు…