prajatantra_news

prajatantra_news

రేషన్‌ కార్డు ఆత్మగౌరవ పత్రం

– హైదరాబాద్‌ పురోగతికి రూ.100 కోట్లు కేటాయింపు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎల్బీనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రేషన్‌ కార్డు అనేది ఆత్మగౌరవ పత్రం అని, రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి…

‘గుట్ట’ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం

– స్వాతి నక్షత్రం సందర్బంగా గిరి ప్రదక్షిణ -ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ముందుగా ఆలయంలో 108…

నేను ఏ తప్పు చేయలేదు

– పోలీసుల విచారణలో నమ్రత – ‘సృష్టి’ కేసులో డాక్టర్‌ ‌నమ్రత కస్టడీ విచారణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: ‌తెలుగు రాష్ట్రాల్లోసంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్న డాక్టర్‌ ‌నమ్రతను శుక్రవారం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజులపాటు నమ్రతను గోపాలపురం పోలీసులు…

గొర్రెల పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు

– దర్యాప్తులో గుర్తించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు…

ఎన్నికల అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు

– ఈసీపై విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 1: ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ వోట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం…

చెట్లతోనే మానవాళికి మనుగడ

– గాలి స్వచ్ఛంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు – ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నేటి బాలలే రేపటి భావిభారత పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని…

ముఖ్యమంత్రికి ’కాళేశ్వరం’ నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన…

పారిశుద్ధ్య కార్మికురాలిగా  మాజీ కార్పొరేటర్

– నగరపాలక యంత్రాంగం తీరుపై వినూత్న నిరసన గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 1 : చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి వినూత్న…

రేవంత్ రెడ్డి మౌనంతో బాబు ఇష్టారాజ్యం

– ఇద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం – ఏ ధైర్యంతో బ‌న‌క‌చ‌ర్ల క‌డ‌తామంటారు? – గురుద‌క్షిణ చెల్లించుకుంటున్న రేవంత్‌ – కేంద్ర సంస్థ‌లు డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపాయి? – విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1:  రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట…

కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిపై కేసు కొట్టివేత

–  తీన్మార్ మల్లన్న పెట్టిన కేసును డిస్మిస్ చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1:  మేడిపల్లి పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, బిఆర్ఎస్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్ తీన్మార్  మల్లన చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును శుక్ర‌వారం హైకోర్టు…