prajatantra_news

prajatantra_news

బిజెపికి తొత్తుగా ఎన్నికల సంఘం

– వోట్ల దొంగతనానికి ఈసి సహకారం – తన ఆరోపణలపై ఇసి ఎందుకు మౌనం – వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి – బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు,ఆగస్ట్‌ 8: ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

Greetings: రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

– రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: రాఖీ పండగ సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమకు, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.…

Alibaba : అలీబాబా 40 దొంగలు

– కేసీఆర్‌ కుటుంబానికి ఇది సరిపోతుంది – అప్పులు చేసి దోచుకోవడంలో అందెవేసిన చేయి – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణ (Telangana) రాష్టాన్న్రి కేసీఆర్‌ (KCR) అడ్డంగా దోచుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. ఎంత దొరికితే అంత దోచుకున్నారని, అప్పులు తెచ్చి…

Kaleswaram : కాళేశ్వరం నివేదిక ఇవ్వండి

– సీఎస్‌ను కోరిన హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు కోరారు. సచివాలయానికి వెళ్లి సీఎస్‌ రామకృష్ణరావును ఆయన శుక్రవారం కలిశారు. జస్టిస్‌ ఘోష్‌ ఇచ్చిన…

Trump: మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్‌

– భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్‌ మంకుపట్టు వాషింగ్టన్‌, ఆగస్టు 8: భారీ సుంకాల విధింపుతో భారత్‌పై కాలుదువ్వుతున్న ట్రంప్‌ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో భారత్‌- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు…

Rakhi: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల గిరిజన మహిళలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కొడంగల్‌ నుంచి వచ్చిన గిరిజన మహిళలు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్‌ మండలం లగచర్ల…

Global manufactuiring Hub” గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కృషి – రాష్ట్రంలో తోషిబా రూ.347 కోట్ల పెట్టుబడి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా(global manufacturing hub) మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Phones tap: మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్లు టాప్‌ చేశారు

– నాతోపాటు రేవంత్‌రెడ్డి కూడా బాధితుడే – ఆఖరుకు కేసీఆర్‌ కూతురు కవితనూ వదలలేదు – వారందరినీ ఏం చేసినా పాపం లేదు – సీఎం కోరితే క్షణాల్లో సీబీఐ దర్యాప్తు – సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: బీఆర్‌ఎస్‌(BRS) హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌(phone tapping)పై…

train coach : ఆగి ఉన్న బోగీలో మంటలు

–  రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న నలుగురు సిబ్బంది కేసముద్రం, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బోగీలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న రైల్వే ట్రాక్‌ మిషన్‌ కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో…

Rakhi gift: రాఖీ కానుకగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

– ఇండ్ల పేరిట పేదలను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం – పట్టణ పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు – కేసీఆర్‌ కుటుంబం కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలింది – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వరంగల్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆరేళ్లకుపైగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల (double bed room)…