prajatantra_news

prajatantra_news

constitution: రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలో బీజేపీ

– క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాల్సిందే – గాంధీ భవనలో ‘క్వింట్‌ ఇండియా’లో పీసీసీ చీఫ్‌ మహేష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాజ్యాంగాన్ని(constitution)  మార్చాలని బీజేపీ ప్రభుత్వం(BJP Govt.)  కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ (PCC Chief MaheshKumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చర్యలన్నీ ఈ కోవలో…

ఆద్య కళకు అంతం లేదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆదికి అంతం లేదు.. ఆద్య కళకు కూడా కూడా అంతం లేదని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివాసీల మూలాలను సమూలంగా పెకలించి కార్పొరేట్‌ వ్యవస్థ చేతికి అప్పచెప్పే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆది ధ్వని ఫౌండేషన్‌…

కేర్‌ హాస్పిటల్‌లో అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌

– ఈ తరహా మొట్టమొదటి కేంద్రం ఇది -గుండె జబ్బు రోగులకు ప్రయోజనకరం – గుండె సంరక్షణలో కొత్త ప్రమాణాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : హృదయ సంబంధిత అరిత్మియాలు, అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యల గుర్తింపు, చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌లో ‘అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌’ను శుక్రవారం ప్రారంభించారు. కార్డియాక్‌…

‘సృష్టి’ కేసులో ఇద్దరు విశాఖ కెేజీహెచ్‌ డాక్టర్లు

– తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్‌ వాసుపల్లి రవికుమార్‌, ప్రసూతి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి…

మహిళా సాధికారత కోసం వినూత్న పథకాలు

CM Revanth wishes Christmas whises

– మహిళలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారంనాడు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోపాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు,…

డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం

– మంత్రి దామోదర హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌ నుండి ప్రొఫెసర్స్‌గా పదోన్నతులు కల్పించినందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. టీజీజీడీఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1690 డాక్టర్‌…

వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం

– భారీ వర్షాలు పడినా నగరం తట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు – నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా చర్యలు – చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం – తాగునీటితోపాటు డ్రైనేజీ, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం – నగరంలో వరద సమస్యపౖౖె సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు…

ఎస్‌ఎల్‌బిసి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం – నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ పనులు – నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్‌.ఎల్‌.బి.సి ప్రాజెక్ట్‌ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు పూనుకున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొ…

Medals: ప‌త‌కాల సాధ‌న‌పై దృష్టి పెట్టాలి

-ప్ర‌తిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జ‌ర‌గాలి -స్కూళ్ల‌లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు  పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.  శుక్ర‌వారం ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసేనారెడ్డి…

రిజర్వేషన్ల సాధనలో భాగస్వాములు కావాలి

– బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కుల గణన తరువాత విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌…