prajatantra_news

prajatantra_news

Jagadeep Dhankhar: జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆచూకీ తెలపండి

– ఆయన ఆరోగ్యంపై ఆందోళన – ఆయనతో మాట్లాడాలని అనుకున్నా సాధ్యం కాలేదు -హోంమంత్రి అమిత్‌ షాకు శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్‌ 11: రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagadeep Dhakar) ఆచూకీ చెప్పాలంటూ శివసేన నేత సంజ‌య్ రౌత్‌ (Shivasena MP Rowth) కేంద్ర హోంమంత్రి అమిత్‌…

opposition leaders rally : విపక్షాల ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం

– సీఎం రేవంత్‌రెడ్డి ఖండన హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: బీహార్‌లో ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను దిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య…

Congress block rally : దిల్లీలో కాంగ్రెస్‌ బ్లాక్‌ ర్యాలీ

– పోలీసుల అదుపులో రాహుల్‌, ప్రియాంక – బీహార్‌ వ్యవహారంపై నేడూ అదే రభస – ఉభయ సభలు వాయిదా – అనుమానాల నివృత్తిపై భేటీకి ఈసీ సమ్మతి న్యూదిల్లీి, ఆగస్టు 11: బీహార్‌లో(Bihar)  ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahulgandhi) చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ…

#Hydra marshals: హైడ్రా మార్షల్స్‌ విధుల బహిష్కరణ

– ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: హైడ్రా (HYDRA) మార్షల్స్‌ వేతనాల్లో ఊహించని తగ్గింపుతో వారు (మాజీ సైనికులు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలపై తీవ్ర ప్రభావం పడిరది. హైడ్రా మార్షల్స్‌(Marshals)లో చాలామంది మాజీ సైనికులున్నారు(ex-servicemen). వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Society : సమాజానికి నిబద్ధతతో సేవ చేయాలి

– డిప్యూటీ సీఎం భట్టి, – మంత్రి కోమటిరెడ్డితో కలిసి ’సివిల్ప్‌ అభయ హస్తం’ చెక్కుల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రజాస్వామ్యాన్ని (democracy) నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ఐఏఎస్‌(IAS) అంటే ఉద్యోగం కాదని, సమాజం పట్ల బాధ్యత అని, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా అవకాశముంటుందని ఉప…

Health : ఆరోగ్యకర సమాజమే ప్రభుత్వ లక్ష్యం

విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీలో మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని (deworming day) పురస్కరించుకొని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) హైదరాబాద్‌ షేక్‌పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆల్బండజోల్‌ టాబ్లెట్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను ఆపండి

– ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి – వంగవీడులో జవహర్‌ ఎత్తిపోతలకు శంకుస్థాపన – పాల్గొన్న మంత్రులు ఉత్తంకుమార్‌, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటి మధిర, ప్రజాతంత్ర, ఆగస్టు 10: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబును కోరుతున్నానని…

పేదల కోసమే ‘ఆయుష్మాన్‌ భారత్‌’

` గవర్నర్‌తో కలిసి జన ఔషధి పరియోజన గోదాం ప్రారంభం – కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: జీవన విధానంలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వందమందిలో 95మంది వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్‌ మొత్తం వైద్య…

అమీర్‌పేటలో సీఎం ఆకస్మిక పర్యటన

– బుద్ధనగర్‌లో డ్రెయిన్‌ సిస్టం పరిశీలన – డ్రైనేజీ సిస్టంను సరిచేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని సూచన – బాలుడితో  కలిసి కాలనీలో తిరిగిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: అమీర్‌పేటలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బుద్ధనగర్‌, మైత్రీవనం, పక్కనే ఉన్న గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా…

మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌ మెట్రో రైలులో ఆదివారం సాయంత్రం ప్రయాణించారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఎల్బీ నగర్‌ నుంచి కేపీహెచ్‌బీ స్టేషన్‌ వరకు ప్రయాణించారు. ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో ాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న…