prajatantra_news

prajatantra_news

Justice Yashwant జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారం కీలక మలుపు

– అభిశంవసన తీర్మానం స్వీకరించిన స్పీకర్‌ న్యూదిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన అభిశంసన*impeachment) కోసం లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఉదంతంపై విచారణ కోసం ముగ్గురు…

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా

– గట్టు వామన్‌రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి – సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: అడ్వొకేట్‌ గట్టు వామన్‌ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల…

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

– రామచందర్‌రావు గృహ నిర్బంధంపై నాయకుల ఖండన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావును పోలీసులు గృహనిర్బంధం చేసి తనతో సహా అనేకమంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమం, దేశవ్యాప్తంగా…

Ham roads: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

– రోడ్ల అభివృద్ధిలో నూతన శకం ‘హామ్‌’ – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – ప్రాజెక్టు విజన్‌ను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రహదారులు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు(industries, investments)  ఆకర్షితమవుతాయని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు సులభంగా చేరుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

చందానగర్‌లో భారీ దోపిడీ

– ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు – బంగారం, వెండి, నగదు అపహరణ – రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు ముమ్మరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌హైదరాబాద్‌ ‌మహా నగరంలో  ఓ జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపిన దుండగులు భారీ దోపిడీకి ఒడిగట్టారు. చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ ‌షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా…

Legal Notice: బండికి కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

KTR

– ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు – రాజకీయ ఉనికి కోసమే ఆరోపణలు – తమ క్లయింట్‌కు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్న న్యాయవాది హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు (Bandi…

By-election: ఉప ఎన్నికలో ల‌బ్దిపొందేందుకే..

– గుడిని కూల్చిన గూండాలను అరెస్టు చేయరేమి? – రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనం – రామచందర్‌రావు హౌస్‌ అరెస్టుపై బండి ఆగ్రహం దిల్లీ, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో (jubileehills by-election) ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi…

Bjp State president: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్‌

– బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడికి వెళ్తారని.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఇక్కడకు రామచందర్‌రావు వెళ్తారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్‌ అరెస్టు చేశారు.…

గ్రంథాల‌య పితామ‌హుడు ఎస్‌.ఆర్‌.రంగ‌నాథ‌న్‌

                                           (ఈ నెల 12న డా. ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా) పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత…

ఔటర్‌పై వాహనం ఢీకొని ముగ్గరు కార్మికుల మృతి

దరాబాద్‌,ఆగస్ట్‌11(ఆర్‌ఎన్‌ఎ): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్‌పై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు ఒడిశాకు చెందిన నారాయ(28), చెక్‌మోహన్‌(24), జైరామ్‌(32)గా గుర్తించారు. గాజువాక నుంచి సెల్‌ఫోన్‌…