prajatantra_news

prajatantra_news

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్‌గా ఉన్నామని,. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు…

surveillance on canals, ponds: ఆనకట్టలు కాల్వలు, చెరువులపై నిఘా పెంచాలి

Minister Uttam Kumar Reddy

– అన్ని విభాగాల్లో సెలవులు రద్దు – విపత్తు సూచనలుంటే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలి – క్షేత్రస్తాయిలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహించాలి – నీటిపారుదల శాఖాధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న…

జనజీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు 

– రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాతావరణ హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 36 గంటల్లో వర్షపాతం 80-150 మి.మీ వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమేరకు…

‘చంద్రసాగర్‌-అమ్రాబాద్‌’ను వెంటనే చేపట్టాలి

– ఈనెల 30 వరకు కరపత్రాలతో ముమ్మర ప్రచారం – పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సమగ్ర వికాసం కోసం ఒక ప్రత్యేక పథకంగా చంద్రసాగర్‌-అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌…

ఇరిగేషన్‌ సీడీవో బలోపేతానికి చర్యలు

– పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలి – ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి – టైం బౌండ్‌తో ప్రాజెక్టుల డిజైన్లు – నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ – డిజైన్‌ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: నీటిపారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్‌ విభాగం పటిష్ఠతకు…

‌ఫ్రీడమ్‌ ‌ఫైటర్స్ ‌పెన్షన్‌ ‌కేసుల పరిష్కారం

– ఎనీ ప్రాపర్టీ ఆస్తులు గుర్తించి తగు చర్యలు – ఉన్నతాధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి బండి  ‌న్యూదిల్లీ,ఆగస్ట్ 12:‌నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎని ప్రాపర్టీస్‌ ‌కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన..…

ఎస్సార్‌ రంగనాథన్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

– వరంగల్‌ కిట్స్‌లో గ్రంథపాలకుల దినోత్సవం – రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రంథాలయ పితామహుడు డాక్టర్‌ ఎస్సార్‌ రంగనాథన్‌ స్ఫూర్తిని కొనసాగించాలని కిట్స్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. కళాశాల గ్రంథాలయం ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ 133వ జయంతి ఉత్సవాలలో భాగంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు.…

గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గం మక్తల్‌, ఆత్మకూరు, నార్వ, ఉట్కూరు మండల కేంద్రాల్లో, అమరచింత, వనపర్తి జిల్లా…

Bihar voters list: బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ

– విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు – వివరాలతో సిద్దంగా ఉండాలని ఆదేశం – ఆధార్‌ను పౌరసత్వంగా గుర్తించలేమన్న ధర్మాసనం న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ‌బిహార్‌లో వోటర్ల జాబితా(Bihar voters list)  ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(supreme court)  విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే…