prajatantra_news

prajatantra_news

యూరియా స‌ర‌ఫ‌రాలో కేంద్రం వివ‌క్ష‌

– రైతుల‌తో క్రూర‌మైన ఆట ఆడుతున్న కేంద్రం – లేఖ‌ల‌పై త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో ఏమీ లేదు – మంత్రులు క‌లిసినా క‌ద‌లిక లేదు – కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ తుమ్మ‌ల హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 13: రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ…

గోల్కొండ కోటను సందర్శించిన సిఎస్‌ 

-‌ పంద్రాగస్ట్ ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్13: ‌స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట్‌ ‌ముస్తాబు అవుతోంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే గోల్కొండ కోటలో నేడు జరిగిన ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్స్‌నురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  పరిశీలించారు. అధికారులతో కలసి ఆయన…

తెలంగాణపై కేంద్రం వివక్ష

– ‘సెమీ కండక్టర్‌’ కేటాయించకపోవడం అన్యాయమే – అన్ని అర్హతలున్నా విస్మరించారు – పున:పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.…

ఛత్తీస్‌గఢ్‌ మొహ్లా మాన్పూర్‌లో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతి – మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం – భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఛత్తీస్‌గఢ్‌్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబాగఢ్‌-చౌకి జిల్లాలోని మొహ్లా, మన్పూర్‌లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్‌ ప్రయాస్‌’ పెద్ద విజయాన్ని…

ఆరు గ్యారెంటీలు అన్నిటినీ అమలు చేశారా?

– దమ్ముంటే ఏదైనా గ్రామం వెళ్లి చెప్పండి – ఉప ముఖ్యమంత్రి భట్టికి కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఆరు గ్యారెంటీలను దాదాపు అన్నిటినీ అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని, దమ్ముంటే ఇదే మాట ఏదైనా గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌…

‘తెలంగాణ రైజింగ్‌’ లక్ష్యసాధనలో చిన్నారులే కీలకం

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రతి చిన్నారికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యం అందించడానికి మిషన్‌ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్య…

రిజర్వాయర్లు నింపాలి

– కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయాలంటూ మంత్రికి హరీష్‌రావు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్‌లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని మిడ్‌ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక…

స్త్రీ నిధి రుణాలకు ప్రాధాన్యమివ్వాలి

– వడ్డీ లేని రుణాలపై స్త్రీనిధి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాలలో మొదటి ప్రాధాన్యత స్త్రీ నిధి రుణాలకు ఇవ్వాలని స్త్రీనిధి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మహిళల్లో…

ఇందిరమ్మ నమూనా ఇల్లు గృహప్రవేశం

– రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్‌  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటిని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రిబ్బన్‌ కట్‌ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇందిరమ్మ…

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీలో రద్దీ

– మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు – అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు – సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13:‌ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని, ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా…