prajatantra_news

prajatantra_news

కంపెనీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

తెగిపోయిన రోడ్డులో దిగబడిన ముందు చక్రాలుమహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: అమర రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 44 నెంబరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఐటీ టవర్‌ వద్ద…

అధికారులను వరద ప్రాంతాలకు పంపాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు అండగా నిలబడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…

చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరణ

– సాహ‌సం చేసిన లైన్‌మ‌న్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరిగినా, వైర్లు తెగిపడినా గంటల్లో మరమ్మతులు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన విద్యుత్‌ లైన్‌ను పునరుద్ధరించేందుకు…

గురుకులాలపై ఇంత దిగజారుడు విమర్శలా?

– రూ. 600 కోట్ల గుడ్ల అవినీతిపై ఆధారాలు చూపగలరా – టెండర్‌ ‌ప్రక్రియ పూర్తి కాకుండానే మాట్లాడితే ఎలా – ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి  ‌జగిత్యాల,ప్రజాతంత్ర,ఆగస్ట్13: ‌గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా చేసేందుకు జరిగిన టెండర్లలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందంటూ బిఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌.ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ‌మతిభ్రమించి మాట్లాడుతున్నారని…

కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ

– ప్రభుత్వ చర్యలకు సుప్రీం కోర్టు అభినందన న్యూదిల్లీ, ఆగస్ట్ 13: ‌కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు  ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమ‌తిస్తూ  సీజేఐ…

వ‌ర‌ద‌లో కొట్టుకుపోతున్న యువ‌కుడిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర‌లోని వ‌ర‌ద కాలువ‌లో కొట్టుకుపోతున్న ఓ యువ‌కుడిని హైడ్రా సిబ్బంది బుధ‌వారం కాపాడింది. ఆ ప‌రిస‌రాల్లో ప‌ని చేస్తున్న హైడ్రా సిబ్బందికి స‌మాచారం అంద‌గానే.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. కాలువ‌లోకి దిగ‌డానికి ఏమాత్రం అవ‌కాశం లేని ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో నిచ్చెన…