prajatantra_news

prajatantra_news

హైదరాబాద్‌ ఓ ‌మంచి డెస్టినేషన్‌

– ఓపెన్‌ ఏఐ ‌సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కి కెటిఆర్‌ ఆఫర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 23: ఓపెన్‌ ఏఐ ‌తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ’ఎక్స్’ ‌వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌ ‌భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో…

మా సంతకాల ఫోర్జరీతో కేసు వేశారు

– నిందితులపై చర్యలు తీసుకోవాలని రజకుల డిమాండ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కొంతమంది తమ సంతకాలు ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే కోర్టులో కేసులు వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని పలువురు రజకులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు…

సురవరం పార్థివ దేహానికి రాజా నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు శనివారం నివాళులర్పించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర…

Handloom weavers :సిరిసిల్ల చేనేతల సమ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

KTR

-ప్ర‌భుత్వానికి కె.టి.ఆర్‌. లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  23: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు(handloom weavers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం సుకోవాలని  సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను…

నిబద్ధత గల కమ్యూనిస్టు నేత: కేసీఆర్‌

– సురవరం మృతికి ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాసం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ…

Musi : మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

– నీటి వనరుల పరిరక్షణలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది – ఐటీపీఐ సౌత్‌ జోన్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలనే అడ్డుపడుతుండడం సాధారణమని, మూసీ (Musi river) విషయంలోనూ ఇదే జరుగుతోందని ఐటీ,…

Sportsmanship : ప‌సిత‌నం నుంచే క్రీడాసక్తి కలిగించాలి

– జాతీయ క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి వాకిటి – నేటినుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి…

యూరియాపై బీజేపీ, కాంగ్రెస్‌ల హైడ్రామా

Harish rao

– మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పు లేదన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌…

గొప్ప వ్యక్తి సురవరం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్‌ రెడ్డి మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు వ్యక్తి సీపీఐలో ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని కొనియాడారు.…

Soft spoken: మృదుస్వభావి సురవరం

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పనిచేసిన…