prajatantra_news

prajatantra_news

రైతులూ.. ఆందోళన వద్దు

– యూరియా సరఫరా పెంచేందుకు అన్ని చర్యలు – ఆర్‌ఎఫ్సీఎల్‌ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం – సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల…

బ్యాట్‌ ‌దొంగతనం కోసం వెళ్లి..

– అడ్డుకున్న సహస్రను చంపేసిన బాలుడు – వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి హైదరాబాద్‌,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ఓటీటీలో క్రైమ్‌ ‌వెబ్‌ ‌సిరీస్‌లు చూసి.. పక్కాగా ప్లాన్‌ ‌చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్‌ ‌కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు…

యూరియా కోసం రైతుల అగచాట్లు

– క్యూలైన్లలో తిప్పలు – పాలమూరులో సొమ్మసిల్లిన రైతు . రైతులు పంటను కాపాడుకునేందుకు అవసరమయ్యే ఎరువులకోసం పడిగాపులు కాస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు నానా యాతన పడుతున్నారు.  ‌ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో అనుక్షణం ఎరువుల రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ…

పోస్ట‌ల్ శాఖ‌పై ట్రంప్ సుంకాల ప్ర‌భావం

– అమెరికాకు కన్‌సైన్‌మెంట్ల నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్ట్ 23: అమెరికాకు అన్నిరకాల పోస్టల్‌ ‌సేవలను భారత్‌ ‌నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్‌ ‌విభాగం వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో భారత్‌ అమెరికాకు తమ పోస్టల్‌ ‌సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌పై పలు రకాల సుంకాల విధింపుల ఆదేశాలను అమెరికా ఈ నెల 29వ తేదీ నుంచి…

స్పీకర్‌ ‌నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని  రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:  ‌సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ ‌నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…

మీకు సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనకండి

‌- ట్రంప్‌ ‌సుంకాలపై జైశంకర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు – న్యూదిల్లీ సదస్సులో పాక్‌, అమెరికాల బంధంపైనా కామెంట్స్ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 23: ‌రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.‌జైశంకర్‌ ‌ఘాటుగా స్పందించారు. భారత్‌ ‌నుంచి చమురు, రిఫైన్డ్…

‘Hydra’: వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం

– హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు – తమ సంస్థపై ప్రజలకు మరింత స్పష్టత రావాలి -‘మీట్‌ ది ప్రెస్‌’లో కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23 : హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. హైడ్రా…

‘వోట్ చోరీ’ లోగో ఆవిష్కరణ

– గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బీహార్‌లో వోట్‌ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి…

మేఘాలయలో ‘డోనర్‌’ ప్రాజెక్టుల పురోగతి భేష్‌

– పర్వత ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం సంతోషం – రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై కేంద్ర మంత్రి బండి సమీక్ష షిల్లాంగ్‌, ఆగస్టు 23: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఐఐఎం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం, ఐటీ పార్క్‌లను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా…

గ్రామీణులకు వసతుల కల్పనకే ‘పనుల జాతర’

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్‌ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని ఎం.డి.గౌస్‌పల్లెలో నిర్మాణం పూర్తయిన కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క…