prajatantra_news

prajatantra_news

బిఆర్‌ఎస్‌ అదృశ్యం ఖాయం

– రాజకీయ ముఖచిత్రంలో ఇక మాయం – పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌వ్యాఖ్యలు కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్25:‌రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్‌ అనే పార్టీ  ఉండదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కరీంనగర్‌  ‌కార్యకర్తల టింగ్‌ ‌లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి తర్వాత ముందు   కుటుంబ ఆస్తుల పంచాయితీ  తేల్చుకోవాలని కేటీఆర్‌…

అనుమతి లేని కేబుళ్లను తొలగించవచ్చు

– మరోమారు స్పష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,ఆగస్ట్25: అనుమతి లేకుండా విద్యుత్‌ ‌స్తంభాలపై ఉన్న కేబుళ్లు తొలగించవచ్చని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేబుల్‌ ‌వైర్ల తొలగింపుపై ఎయిర్టెల్‌ ‌సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ ‌హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రామంతాపూర్‌ ‌ఘటన తరువాత విద్యుత్‌ ‌స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్లనే ప్రమదం చోటు చేసుకున్నట్లు…

ఇంద్రసేనారెడ్డికి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డు

– అభినందనలు తెలిపిన కిట్స్‌ వరంగల్‌ యాజమాన్యం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 25 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌లో గ్రంథాలయ అధికారిగా సేవలందిస్తున్న డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డును అందుకున్నారు. మద్రాస్‌ లైబ్రరీ అసోసియేషన్‌ చెన్నై అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.నిత్యానందం చేతుల మీదుగా చెన్నై…

రూ.100 కోట్ల విలువైన భూమికి విముక్తి

Fatima College controversy, discrimination in education, women’s college issues India, college neglect cases, higher education inequality, Fatima College news, college administration problems, education justice movement

– రెండు వేల గజాల స్థలాన్ని కాపాడిన ’హైడ్రా‘ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు చేరువలో ప్రధాన రహదారికి ఆనుకుని ఆక్రమణకు గురైన భూమిని హైడ్రా కాపాడిరది. రెండు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. రెండు దశాబ్దాలుగా కబ్జాకు గురైన భూమికి…

క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

– ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సోమవారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం…

బీసీ ఉద్యోగుల సమాచారాన్ని 15లోగా అందించాలి

– వివిధ శాఖల కార్యదర్శులకు బీసీ కమిషన్‌ ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తమ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణం చేయడానికి, సమర్థవంతంగా నిర్వర్తించడానికి వివిధ శాఖలలో బీసీ కులాల వారు ఎంతమంది ఉన్నారో సమాచారం తెలపాలన్న తమ లేఖపై తగిన సమాచారం రాలేదని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.…

పర్యావరణ హితంగా గణేష్‌ను పూజిద్దాం

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పర్యావరణానికి హాని చేయని సహజంగా లభించే మట్టి విగ్రహాల వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో అందరూ బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్‌ కమిుషనర్‌ సిహెచ్‌.ప్రియాంక కోరారు. సమాచార శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను…

మోసం చేయ‌డంలో ఇద్దరూ ఇద్ద‌రే

– ఉద్యోగాల పేరుతో టోపీ పెట్టిన మోదీ, రేవంత్‌ -‌ హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్న సీఎం – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్25: ‌దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్‌ఎస్‌…

కోదండరామ్‌పై మొసలి కన్నీరు

– దమ్ముంటే ఆయనను సీఎం చేయాలి – ఉస్మానియాకు రూ.వేయి కోట్లు ప్రకటించాలి – బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం పట్ల రేవంత్‌…

పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్‌

– భారీ వర్షాలతో తావి నదికి వరదలు ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ‌భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ‌పాక్‌  అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని…