prajatantra_news

prajatantra_news

ఎలక్ట్రిక్‌ ‌వాహనరంగంలోకి మారుతి

– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం – వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు – గుజరాత్‌ ‌హన్సల్‌పూర్‌ ‌ప్లాంట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ గాంధీనగర్‌,ఆగస్ట్26: ‌భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్‌ ‌కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి.…

ప్రజలకు సీఎం, డిప్యూటీ సీఎంల వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే గణేష్‌ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గణపతి…

గవర్నర్లకు విచక్షణాధికారం

– ఆర్థిక బిల్లులును కూడా అడ్డుకోవచ్చు – ఇది సమస్యాత్మ అంశమని ‘సుప్రీమ్‌’ అభిప్రాయం న్యూదిల్లీ, ఆగస్ట్ 26: ‌గవర్నర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్‌ 200 ‌ప్రకారం బిల్లులను ఆపే అధికారం  గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం…

‘ఇందిర మహిళా శక్తి’తో నేతన్నలకు మహర్దశ

– ఏడాదంతా వారికి పని కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం -ౖ నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల చెక్కుల పంపిణీ – సిరిసిల్లలో మంత్రి తుమ్మల సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఇందిర మహిళా శక్తి పథకంతో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహర్దశ పట్టిందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్లలో…

కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

Bandi Sanjay

– ఇచ్చిన హామీలు నిలుపుకోలేక నానా తంటాలు – వోట్‌ ‌చోరీ అంటూ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్‌ – మాది నిజంగానే దేవుళ్ల పార్టీ – పిసిసి చీఫ్‌ ‌వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి కౌంటర్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ‌కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి…

వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వికలాంగుల వృత్తి శిక్షణ, పునరావాస కేంద్రాన్ని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ మంగళవారం సందర్శించింది. వికలాంగులకు జీవనోపాధి కోసం నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రం వృత్తి శిక్షణను, విద్యావేత్తలకు ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను కూడా అందిస్తున్నది. పాఠశాల నిర్వహిస్తున్న తీరును, విద్యాబోధన…

మైనర్‌పై అత్యాచారం కేసులో 51 ఏళ్ల జైలు

– నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు నల్లగొండ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 26: దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తిప్పర్తికి చెందిన నిందుడు మహమ్మద్‌ ఖయ్యూంకు 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడిరచారు. ఖయ్యూం 2021లో తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌…

మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి

– సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక హైదరాబాద్‌, ఆగస్టు 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక సూచించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం ప్రాంగణంలోని మీడియా సెంటర్‌లో సుమారు 150 మట్టి వినాయక విహ్రాలను జర్నలిస్టు సోదరులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ…

ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూరప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్‌ బస్సులో సమీపంలోని ఆర్‌జీఐఏ బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో…

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టు

– సాంకేతికతతో పట్టుకున్న వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు – నిందితుడి నుంచి రూ.23.50 లక్షల సొత్తు స్వాధీనం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: చైన్‌ స్నాచింగ్‌లతోపాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెేయూసీ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అతడినుండి రూ.23.50 లక్షల విలువ గల 237 గ్రాముల బంగారు పుస్తెలు, గొలుసులు, మూడు…