prajatantra_news

prajatantra_news

మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు

– మరో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం – పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ మార్పుల‌కు లోను కానుంది. మ్యాప్‌లో తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే…

ప్రజలకు కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్‌ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో…

భార‌త్‌పై సుంకాలు నేటినుంచి అమ‌ల్లోకి

– మ‌న‌ దేశ దిగుమ‌తుల‌పై యు.ఎస్‌. 50శాతం టారిఫ్‌ – స‌వాళ్ల‌ను ఎదుర్కొంటామ‌న్న ఆర్‌బీఐ వాషింగ్టన్‌,ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్26:  ‌భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు  బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ ‌సర్కార్‌.. ‌రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధించిన…

ప్రజలకు కిషన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అన్ని రకాల విఘ్నాలను తొలగించి సరైన మార్గంలో మనల్ని నడిపించే విఘ్నేశ్వరుడు ఓర్పునకు, విద్యకు, శ్రద్ధాసక్తులకు, ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకు, విజయానికి…

జాతీయ క్రీడా దినోత్సవం సైకిల్‌ ర్యాలీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 31న నిర్వహించనున్న సైకిల్‌ ర్యాలీ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోనీ బాలాదేవిలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసి ఆహ్వానించారు. ఫిట్‌ ఇండియా సండేస్‌…

సాదాబైనామాల పరిష్కారానికి దారి చూపిన ‘భూభారతి’

– తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు త్వరలో మోక్షం – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టేను హైకోర్టు…

యూరియా స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి

– క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: వ్యవసాయ సీజన్ పూర్తి అయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి .లు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా  పర్యవేక్షించాల‌ని రాష్ట్ర.  ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావు అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం…

బ‌హ్రైన్ లో శిక్ష ప‌డిన ఐదుగురిని విడిపించాలి

– ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్ర‌యించిన బాధితులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: బ‌హ్రైన్ లో రెండేళ్ళ జైలుశిక్షకు గురైన‌ ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…

‘స్థానిక’ ఎన్నికలపై కసరత్తు

– వోటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్‌ – 28‌లోపు ముసాయిదా జాబితా ప్రకటన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం  కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ ‌కేంద్రాలు, తుది వోటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.…

త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ

– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం – ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు – సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల…