prajatantra_news

prajatantra_news

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు       

 – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ            భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం…

ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిదిచోట్ల త‌నిఖీలు హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 29 :హనుమకొండ జిల్లా కాజీపేట చైతన్యపురిలో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో…

ర్యాష్‌ ‌డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి

– టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు జనగామ,ఆగస్ట్ 29: ‌రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు- పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్‌ అలియాస్‌ ‌లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ ‌తరఫున…

ప‌రిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

– బీఆర్ఎస్ నేతల మ‌ద్ద‌తు పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:  సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన పరిగి పట్టణంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. పంట అదును కాలంలో యూరియా అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు లైన్లో వేచి ఉన్న యూరియా దొరకటం లేదంటూ రైతులు మండిపడ్డారు.…

నేడు హైద‌రాబాద్‌కు కేంద్ర‌ మంత్రి ప్రహ్లాద్ జోషి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శ‌నివారం హైదరాబాద్ రానున్నారని ఉత్త‌రాది మ‌ఠం నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హైదరాబాదులో చాతుర్మాస్య దీక్షకు కూర్చున్న ఉత్తరాది మఠం  సత్యప్రమోద తీర్థ స్వామీజీ దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా  ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సత్యప్రమోద తీర్థ స్వామీజీ  నాణేన్ని కేంద్ర…

నిమ్స్ లో 5.44ల‌క్ష‌ల మందికి వైద్య‌సేవ‌లు

– హాస్పిట‌ల్‌ డైరెక్ట‌ర్ బీర‌ప్ప‌ – అభినందించిన మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29: నిమ్స్‌లో ఈ ఏడాది తొలి 7 నెల్లలో (జనవరి నుంచి జులై) 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు అందించామని నిమ్స్ డైరెక్టర్  బీరప్ప తెలిపారు.  నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై శుక్ర‌వారం…

ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్ష కిట్లు

– కూసుమంచిలో కిట్లను పంపిణీ చేసిన మంత్రి  పొంగులేటి ఖమ్మం/ కూసుమంచి,ఆగస్ట్  29, ప్రజాతంత్ర : ప్రమాదాల నివారణ కొరకు కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయ‌న‌, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్…

ఆర్థిక దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్‌

– ఈ వాద‌న త‌ప్ప‌ని తేల్చిన కాగ్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్…

31న ప్రొఫెసర్‌ ఎస్వీకి గిడుగు జీవన సాఫల్య పురస్కారం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29: సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పరిశోథకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణకు తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 31న‌ ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్న‌ట్టు గిడుగు…

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:‌మైనార్టీల  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలోని  రహమత్‌ ‌నగర్‌లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని  తెలిపారు.  ఒక్కసారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమత్‌ ‌నగర్‌లో రూ.…