prajatantra_news

prajatantra_news

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: శ‌నివారం ప్రారంభ‌మైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, వేముల…

పీపీటీ ఇచ్చే అవకాశం ప్రతిపక్షానికి లేదు

– వడ్డీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం – మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌ చాట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజంటేషనన (పిపిటి) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంద‌ర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో…

ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధ‌మే

– ఎరువుల కొర‌తపై గన్‌ పార్క్‌ వద్ద బీఆర్ఎస్‌  వినూత్న నిర‌సన – అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి –  ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్‌ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర…

రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

– మాగంటి గోపినాథ్‌ సంతాప తీర్మనంలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాజకీయంగా పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్‌ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని, విద్యార్థి దశ నుంచే చురుకుగా ప‌నిచేసే వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శాసనస‌భ‌ సమావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో…

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై కార్యక్రమాల నిర్వ‌హ‌ణ‌

– టీ-శాట్‌ సీఈవోను కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: విద్య, శిక్షణ (విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి ఇతర అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీ-శాట్‌ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి, సభ్యలు. టి-శాట్‌ ద్వారా మహిళాభివృద్ధి,…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు బీజేపీ కమిటీ

– నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గారు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్‌ కమిటీని శుక్రవారం నియమించారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు పాయల్‌ శంకర్‌, పార్లమెంట్‌ సభ్యుడు ఎం. రఘునందన్‌…

సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ ‌పంచోలీలు

– ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్29: ‌జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ‌విపుల్‌ ఎం.‌పంచోలీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.‌గవాయ్‌  ‌శుక్రవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు కొత్త జడ్జీల నియామకంతో కోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య తిరిగి 34కి చేరుకుంది.…

సీఎంను కలిసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి

– రిలీఫ్‌ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. తన సొంత బ్యానర్‌ భద్రకాళి ప్రొడక్షన్స్‌ తరపున నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా, సందీప్‌ రెడ్డి వంగాలు శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌…

జపాన్‌లో కొనసాగుతున్న మోదీ పర్యటన

– టోక్యోలో భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం – క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో సహకారంపై చర్చలు -వివరాలు వెల్లడిరచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 29: భారత్‌-జపాన్‌ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్‌-జపాన్‌ 15వ వార్షిక…

యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్‌ సెక్రటరి

– ఆలయ అభివృద్ధిపై సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రెవెన్యూ, ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో ఎస్‌.వెంకటరావు, కమిషనరు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…