prajatantra_news

prajatantra_news

కాళేశ్వరంపై హరీష్‌ మరోమారు పిటిషన్‌

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు భయమెందుకని ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30 : కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ…

కాళేశ్వరం, బిసి బిల్లుపై రేపు చర్చ

– మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30 : అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం సభలో చర్చ…

ఉర్దూ జర్నలిస్టులకు కంప్యూటర్లు

– మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి అంగీకారం – పునశ్చరణ తరగతుల్లో ఉర్దూ అకాడమి చైర్మన్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హమ్దన్‌ తెలిపారు.…

యూరియా కోసం రైతుల పాట్లు

– తెల్ల‌వారుజాము నుంచే క్యూలు – ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్  30: యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద  శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల…

ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

– వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పణ – సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా – కేటీఆర్‌, హరీష్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్‌ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను…

ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

– అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విసÊఋత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. అయితే దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా…

బీసీ రిజర్వేషన్లపై చిత్త‌శుద్ధితో ఉన్నాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ స్పష్టం చేశారు. సెక్ర‌టేరియ‌ట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసనరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ నుండి ఇంటింటా సర్వే…

రైతులను పట్టించుకోని సీఎం రేవంత్‌

– బీజేెఎల్‌పి నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ విూడియా…

స‌ర్కారు స్కూళ్ల‌ను ప‌ట్టించుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – ఐదు పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్‌ మిషన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో మొత్తం 21 పాఠశాలలకు నూతన…

సీఎంను కలిసిన సీఎస్‌ రామ‌కృష్ణారావు

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా ఆయన సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు సీఎంకు…