prajatantra_news

prajatantra_news

కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ బాసట

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– వరద బాధితులకు ఎంపీ లాడ్స్‌నుంచి తక్షణ సాయం – ఎంపీల సహకారానికి ధన్యవాదాలు: అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలోని ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తమ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.10 లక్షల…

సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటన కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు పిలుపు మేరకు తన ఎంపీ లాడ్స్‌ నిధులను వరద బాధితులకు కేటాయింలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయించారు. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ రామచందర్‌రావు ఎంపీలకు…

అణగారిన వర్గాల గొంతుక కేసీ వేణుగోపాల్‌

– తెలంగాణలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం – 2029లో రాహుల్‌ను ప్రధానిని చేద్దాం – అలప్ఫుళలో ఎంపీ మెరిట్‌ అవార్డుల కార్యక్రమంలో రేవంత్‌ అలప్పుళ, ఆగస్టు 31: పార్లమెంటు సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారని, అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు.…

కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ముఖ్యం కాదు

– వాటికి నిధులు, సిబ్బందిని ఇవ్వాలి – ఆఖరుకు ఫైనాన్స్‌ కమిషన్‌ డబ్బులు కూడా రావట్లే – మున్సిపల్‌ సవరణ బిల్లుపై చర్చలో హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అన్నది ముఖ్యం కాదు.. మున్సిపాలిటీలను ఎంతమేరకు అభివృద్ధి చేశాం, వాటికి నిధులు ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం అని…

బీసీ రిజర్వేషన్లకు ఓకే

– పంచాయత్‌, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం – 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: సుదీర్ఘ చర్చల అనంతరం మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం…

డిక్లరేషన్‌ ఇస్తే కాదు.. డెడికేషన్‌ ఉండాలి

– గతంలో కేసీఆర్‌ దిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొచ్చారు – రిజర్వేషన్‌ బిల్లు సాధించేదాకా దిల్లీలో దీక్ష చేయండి – అఖిలపక్షానికి సమయం తీసుకోండి.. మేమూ వస్తాం – రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స‌వాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: గతంలో తెలంగాణ సాధించుకొస్తానని దిల్లీకి వెళ్లి కేసీఆర్‌ సాధించారని, అదే రీతిలో దమ్ముంటే…

సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలి

– శాసనసభలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: జనాభాపరంగా తగిన ప్రాతినిధ్యం లేని బీసీలకు న్యాయం చేసేందుకు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, శాస్త్రీయంగా కులగణన చేపట్టామని, దీనిపై డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి…

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

– సమస్యలు రావద్దనే డెడికేషన్‌ కమిషన్‌ వేశాం ` చిత్తశుద్ధి ఉన్నందునే బిల్లు ఆమోదానికి పెట్టాం – కేసీఆర్‌ సభకు వచ్చి ఉంటే పెద్దరికం పెరిగేది – ఆయన పార్టీ లాబీయింగ్‌ వల్లే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ ` శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీసీల రిజర్వేషన్లను అమలు చేసి…

కార్మికుల పక్షపాతి సురవరం

– విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ – విద్యార్థులతో కలిసి ఎన్నో ఉద్యమాలు – సుధాకరనరెడ్డి సంస్మరణ సభలో నివాళులర్పించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడిగా…

జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోట‌నం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్‌ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా…