prajatantra_news

prajatantra_news

బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు

– పోస్టర్‌ ‌విడుదల చేసిన మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌బతుకమ్మ పండుగను అంతర్జాతీయస్థాలిలో గుర్తింపు దక్కేలా, గిన్నిస్‌ ‌రికార్డు చోటుచేసుకునేలా గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు…

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని బలపర్చాలి

Uttam Kumar Reddy

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతిలు సోమవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చిన ‘ఇండి’ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌…

భూదాన్‌ ‌భూములపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

రూ.4.80 కోట్ల  ఆస్తుల జప్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 01: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్‌ ‌భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా మహమ్మద్‌ ‌మునావర్‌ ‌ఖాన్‌, అతడి భార్య ఫైకా తహాఖాన్‌కు సంబంధించిన రూ. 4.80 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ సోమవారం జప్తు చేసింది. బంజారాహిల్స్, ‌శంషాబాద్‌, ‌టోలిచౌక్‌లో…

వారు కోరినట్లే సీబీఐ విచారణ

– నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే – పిసిసి చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు.…

దివ్యాంగునికి న్యాయం చేసిన ప్రజా ప్రభుత్వం

– సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: కారుణ్య నియామకం కోసం దివ్యాంగుడైన కర్నాటి రామకృష్ణ 18ఏళ్లుగా చేసిన పోరాటం, ఆ కుటుంబం పడిన ఆవేదనకు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయం చేసింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగూడెం పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తూ, 2007లో అనారోగ్యంతో…

‘స్థానికత’పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

– 9నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్‌గా పరిగణింపు – సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ ‌సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఒ.ను సమర్థించింది. గతంలో…

మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు

– మంత్రి సీతక్క వెల్లడి – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళా సంఘ సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె,…

వారిద్దరి వల్లే కేసీఆర్‌పై నింద

– తమ తండ్రి పరువు పోతే మాకే బాధ – హరీష్‌, సంతోషలపై ఎమ్మెల్సీ కవిత హాట్‌ కామెంట్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని తెలంగాణ జాృగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు,…

మహిళాభివృద్ధిలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్‌ మోడల్‌గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన మహిళలకు…

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలి

– ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది – ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలుగు వారందరం ఒక తాటిపైకి వచ్చి ‘ఇండి’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పీవీ…