prajatantra_news

prajatantra_news

మ‌ర‌మ్మ‌తులు వేగ‌వంతం చేయండి

~ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్టాల‌పై రెండు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలి ~ స‌మ‌గ్ర నివేదిక‌తో ఢిల్లీకి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి బృందం ~ మృతుల కుటుంబాల‌కు, ప‌శువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం విడుద‌ల‌  ~ తీవ్రంగా న‌ష్ట‌పోయిన జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం కింద రూ.10 కోట్లు ~ గ‌తేడాది వ‌ర‌ద ప‌రిహారం.. ఇత‌ర…

కోదండరాం, అజార్‌ పేర్లకు ఓకే

– సీఎం రేవంత్‌కు సమాచారమిచ్చిన కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీసీకి పంపిన విషయం విదితమే. వీరిద్దరి…

సిబిఐ విచారణపై బిఆర్ఎస్ లో టెన్షన్ 

Will the warangal meetig give strength to the BRS?

– కెసిఆర్‌తో అగ్రనాయకుల మంతనాలు – కవిత వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం  – పార్టీ సోషల్‌ మీడియా ‌నుంచి  కవిత పిఆర్‌వో తొలగింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్‌ ‌నేతలు హరీష్‌ ‌రావు, సంతోష్‌ ‌రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్‌…

అనుమ‌తుల పేరుతో వేధింపులు త‌గ‌దు

– ఎన్‌వోసీల జారీలో అల‌స‌త్వంపై సీఎం ఆగ్ర‌హం – ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అనుమ‌తులివ్వాల‌ని ఆదేశం హైద‌రాబాద్‌: బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తుల జారీ విష‌యంలో జాప్యంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో బిల్డ్ నౌ కింద ప‌నుల అనుమ‌తుల విష‌యంపై సోమ‌వారం సాయంత్రం స‌మీక్షించారు.…

వోట్‌ ‌చోరీపై హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తా

– పాట్నాలో వోటర్‌ అధికార్‌ ‌యాత్ర ముగింపు – మరోమారు మోదీపై రాహుల్‌ ‌గాంధీ విమర్శలు పాట్నా,సెప్టెంబర్‌ 1:‌వోట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తామని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ’వోటర్‌ అధికార్‌ ‌యాత్ర…

ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై కమిటీ ఏర్పాటు

– అధ్య‌క్షుడిగా కేశ‌వ‌రావును నియ‌మించిన ప్ర‌భుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ రూప‌క‌ల్ప‌న‌కు కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు…

‘కాళేశ్వరం’ అవినీతికి బిఆర్‌ఎస్‌దే బాధ్యత

Bandi Sanjay

– సిబిఐ విచారణకు బిజెపి ముందు నుంచే డిమాండ్‌ – ఆలస్యంగా అయినా స్పందించిన ప్రభుత్వం ~ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య – 22 నెలల పాటు నిర్లక్ష్యం చేశారన్న ఎంపీ లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బిఆర్‌ఎస్‌ ‌బాధ్యత వహించాలని బిజెపినేత కేంద్రమంత్రి బండిసంజయ్‌ ‌తెలిపారు. కాళేశ్వరంపై బిజెపి వైఖరే నిజమని…

ప్రమాదంలో భారత ఎన్నికల ప్రక్రియ

– ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ- – నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు – రాసింది నేనే.. తీర్పు ఇచ్చిన‌ది సుప్రీంకోర్టు : జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌భారతదేశంలో ఎన్నికల పక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ…

అంత‌ర్జాతీయ స్థాయికి ప‌ర్యాట‌క రంగం

– వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ.15వేల కోట్ల పెట్టుబడుల ల‌క్ష్యం –  ఘ‌నంగా బ‌తుక‌మ్మ పండుగ వేడుక‌లు – 9రోజుల పాటు 9 వేడుక‌లు – 21న వ‌రంగ‌ల్ వేయిస్తంభాల గుడివ‌ద్ద ఈవెంట్ ప్రారంభం – విమానాల్లో కూడా ప్ర‌చారం – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ…

యాదగిరిగుట్ట ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

– నిర్వాహకులకు కెనడా ప్రధాని ప్రశంసలు – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై äలయ కమిటీని…