prajatantra_news

prajatantra_news

కవితది వారి కుటుంబ సమస్య

- PCC President Mahesh Kumar Goud

– అవినీతి సొమ్ము పంపకంలో వచ్చిన తగాదాలు – ఆమె సస్పెన్షన్‌పై మేం స్పందించబోం – కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదు – పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తదితరుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్‌ కావడంపై తాము స్పందించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అది…

బీసీ బిల్లుకు అడుగడుగునా బీజేపీ అడ్డంకులు

– రాహుల్‌ ప్రధాని కావాలన్నది వైఎస్‌ కోరిక – వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పిసిపి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్‌ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని, బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన విూడియాతో…

కాళేశ్వరం కూలింది.. బీఆర్‌ఎస్‌ కుప్పకూలింది

– బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ వ్యాఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅర్‌ఎస్‌ కూలింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్‌ఎస్‌ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. విూడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

ఘోష్‌ నివేదిక ఆధారంగా సిబిఐకి నో

– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – కేసీఆర్‌, హరీష్‌ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌, హరీష్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సవాల్‌…

పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

– బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం – హరీష్‌, సంతోష్‌లపై విమర్శలతో పార్టీ సీరియస్‌ – అధ్యక్షుడి ఆదేశాలతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ…

వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ ద‌ర్యాప్తు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో  సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌ ‌పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి…

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

 – కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌2(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్‌ ‌దాఖలు చేయాలని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌పల్లె నాగేశ్వర్‌ ‌రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 7‌వ…

4న నూతన వీఆర్వోలకు నియామక పత్రాలు

– సీఎస్‌ రామకృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నూతనంగా నియమితులైన ఐదు వేలమంది విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లకు ఈనెల 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరోజు సాయంత్రం 4 గంటలకు జ‌రిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

నాటి గుండ్రాంపల్లి ఘటన మరువలేం

– ఆ అమరుల కుటుంబాలకు పాదాభివందనం – నివాళులర్పించిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26మందిని రజాకార్లు దారుణంగా చంపి బావిలో పడేసిన ఘటన మరిచిపోలేనేది.. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఈ గ్రామం సాహస…

మహోన్నత ఆశయంతో ఇళ్ల నిర్మాణం

– మానవీయ కోణంతో చేపట్టిన భారీ సంక్షేమ పథకం – సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు,…