prajatantra_news

prajatantra_news

నాయకుల భాష హుందాగా ఉండాలి

– రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదు – పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: భాష విషయంలో నాయకుల తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీనియర్‌ సంపాదకుడు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన-మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు.…

రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదంటే ఎలా?

‘స్థానికత’పై తీర్పును రిజర్వు చేసిన సుప్రీం న్యూదిల్లీ, ఆగస్టు 5: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయినా స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం చారణ…

వాస్తవాలు లేకుండా వండి వార్చారు

– 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే తీసుకున్నారు – మొత్తం నివేదికను అసెంబ్లీలో పెడితే నిలదీస్తాం – మాకు నోటీసులు రాకముందే లీకులు ఇస్తున్నారు – కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్‌ – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’పై పీపీటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5:…

నాడు మేం చెప్పిందే నిజమైంది

– పీసీ ఘోష్‌ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్‌ అవినీతి బహిర్గతం – అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్‌ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…

మేడిగిడ్డ పాపం కేసీఆర్‌, హరీష్‌ రావులదే

-ఎస్‌.కే.జోషి, స్మితా సబర్వాల్‌ నిర్లక్ష్యంతోటే -పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు – కేబినెట్‌ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు – జస్టిస్‌ పినాకి చంద్రబోస్‌ నివేదికలో వెల్లడి – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి…

జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– అధికారులు, సిబ్బంది సమస్యలపై సత్వరమే స్పందించాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్‌ పరిధిలోని వినాయక్‌నగర్‌లో రూ.కోటి 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు…

మహావతార్‌ నరసింహ బాక్సాఫీస్‌ హిట్‌

– దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్‌ చిత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మహావతార్‌ నరసింహ’లిలి భారత బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. లిలి91.25 కోట్లు వసూలు చేసి దేశంలో ఇప్పటివరకు విడుదలైన యానిమేటెడ్‌ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.…

పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్  ఆమోదం

– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..   – కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు – అంద‌రి సూచ‌న‌ల మేర‌కే చ‌ర్య‌లు – మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన‌ నివేదికను కేబినెట్ లో…

రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం  

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం =మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం =’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్…

బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు బైబై

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం…