prajatantra_news

prajatantra_news

తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా జీవించారు

– ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను యాది చేసుకున్న సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి (ఆగస్టు-6) సందర్భంగా రాష్ట్ర సాధనకు…

ఉత్తర‌కాశీలో ఆకస్మిక వరదలు

– ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ వరద – నలుగురు మృతి -రంగంలోకి దిగిన స‌హాయ‌క బృందాలు – సిఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామితో ప్రధాని, హోంమంత్రి ఆరా డెహ్రాడూన్‌, ఆగస్ట్ 5:ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధరాలీ గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు సమాచారం. దాదాపు…

కిట్స్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులపై రేపు అవగాహన సదస్సు

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్తు 5: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఓపి)ను బుధవారం నిర్వహించనున్నారు. క్యాంపస్‌లోని ఆడిటోరియం, సిల్వర్‌ జూబ్లీ సెమినార్‌ హాల్‌, న్యూ సెమినార్‌ హాల్‌, సివిల్‌ సెమినార్‌ హాల్‌, మెకానికల్‌ సెమినార్‌…

అద్వానీ రికార్డు బ్రేక్‌

– అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్‌ షా నూల్లీ, ఆగస్టు 5 : ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధిగమించారు. ఆయనలాగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన…

మల్కాపూర్‌-విజయవాడ రహదారిని విస్తరించాలి

– ఇతర పెండిరగ్‌ జాతీయ రహదారులను ఆమోదించాలి – కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 5: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని మల్కాపూర్‌ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడంతోపాటు సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

ఉపాధి హామీ నిధులు పెంచాలి

– నిధుల కోతలతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం – కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి సీతక్క దిల్లీ, ఆగస్టు 5: రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దిల్లీిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం…

బీహార్‌ ‌ఓటు సవరణపై నిరసనలు

పార్లమెంట్‌ ‌ముందు ఇండియా కూటమి ఆందోళన న్యూదిల్లీ,ఆగస్టు5 : బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ పలువురు ఇండియా బ్లాక్‌ ‌నేతలు పార్లమెంటులో నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. వరుసగా పదవ రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.  పార్లమెంట్‌ ‌మకర ద్వారం స‌మీపంలో చేపట్టిన నిరసనలో వామపక్షాలు, డిఎంకె, టిఎంసి ఎంపిలు…

ఇపుడు ప్రజల చూపు బీజేపీ వైపు

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది.. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను చూశారు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు.. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృతస్థాయి…

కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం

– మంత్రి శ్రీధర్‌బాబు మహేశ్వరం, ప్రజాతంత్ర, ఆగస్టు 5: పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, అందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి సగటున రూ.1200 విలువైన బియ్యాన్ని ప్రతినెలా ఉచితంగా అందజేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌…

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

– బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని.. న్యూదిల్లీ, ఆగస్టు 5: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌…