prajatantra_news

prajatantra_news

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లే వాడాలి

KTR

– ఈవీఎంలపై అనుమానాలున్నాయి – కాళేశ్వరం నివేదికను 60 పేజీలకు కుదించిన కాంగ్రెస్‌ – ఘోష్‌ నివేదిక మొత్తం ట్రాష్‌ – ఓటర్‌ు జాబితా సవరణలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం – ఈసీని కోరామన్న కెేటీఆర్‌ న్యూదిల్లీ, ఆగస్టు 5: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నందున తిరిగి పేపర్‌ బ్యాలెట్‌తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను…

భూదాన్‌ ‌భూ వివాదంలో ఎలా జోక్యం చేసుకుంటారు?

– కానిస్టేబుల్‌ను నిలదీసిన హైకోర్టు – బెదిరిస్తే సస్పెన్షన్‌ ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 05: ‌రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్‌ ‌భూముల వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటాని పోలీసులను హైకోర్టు నిలదీసింది. ఇదే తీరుగా మళ్లీ జోక్యం చేసు కుంటే సస్పెన్షన్‌కు ఆదేశిస్తామని హెచ్చ రించింది. పిటిషనర్‌ను బెదిరించడం, హైకోర్టులోని పిటిషన్‌ను వాపస్‌ ‌తీసు…

వరద సాఫీగా సాగేలా చూడండి

•హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ •‌నీట మునిగిన ప్రాంతాల పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 :ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదవ్వడంతో నీట ముని గిన అమీర్‌ ‌పేట్‌  ‌మెట్రో స్టేషన్‌ ‌పరిసరాలను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగ నాథ్‌ ‌మంగళవారం పరిశీలించారు. సోమ వారం సాయంత్రం భారీ వర్షానికి జూబ్లీ హిల్స్, ‌కృష్ణానగర్‌,…

ఆది కర్మయోగి అభియాన్‌ అద్భుతం

– ఈ పథకం ద్వారా గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపాలి – అభివృద్ధి ప్రణాళికల్లో గిరిజనులకు భాగస్వామ్యం – ట్రైకార్‌ ‌చైర్మన్‌ ‌తేజావత్‌ ‌బెల్లయ్యనాయక్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ‌దేశంలోని ఆదివాసులందరికీ పూర్తిస్థాయి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు భారత ప్రభుత్వం గత సంవత్సరం ‘ఆది కర్మయోగి అభియాన్‌ ‌పథకాన్ని ప్రవేశపెట్టింది.  అభినందనీయమైన ఈ కేంద్ర…

నాణ్య‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు

Minister Uttam Kumar Reddy

-లిప్టుల నిర్వ‌హ‌ణ‌లో రైతుల భాగ‌స్వామ్యం -కోదాడ‌, హుజూర్‌న‌గ‌ర్ బ‌స్టాండ్‌ల ఆధునికీక‌ర‌ణ‌ – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర , ఆగస్టు 5 :  లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల…

నిట్‌, థాయ్‌లాండ్‌ కంపెనీ మధ్య ఎంఓయు

కాజీపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌), థాయ్‌లాండ్‌కు చెందిన ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నిట్‌, థాయ్‌లాండ్‌ కంపెనీ మధ్య గ్లోబల్‌ అకడమిక్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడిరది. ఆన్‌లైన్‌ వేదికగా అవగాహన ఒప్పందంపై రెండు సంస్థలు మంగళవారం సంతకం…

బ్లాక్‌ చైన్ టెక్నాలజీ అమలు చేయాలి

– లోక్‌సభలో ఎంపీ కావ్య ప్రస్తావన కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్ జిల్లాలో రైతుల భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసి బ్లాక్‌ చైన్ ఆధారంగా రూపొందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య  పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీని వల్ల రైతులు మోసపోకుండా, సబ్సిడీలు నేరుగా అర్హులైన వారికి అందుతాయని వివరించారు. తెలంగాణలో ఏవైనా పైలట్…

అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతు సమస్యలను పట్టించుకోకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రెండోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు రుణ మాఫీని సరిగా అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా…

ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు

– ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మేడ్చల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌ మండలంలోని అత్వెల్లిలో గల కన్వెన్షన్‌ హాల్‌లో శాసనమండలి…

రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

– అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సభ్యులు – గందరగోళం మధ్య తొలుత వాయిదా – అమిత్‌ షా కనుసన్నల్లో సభ నడుస్తోందన్న విపక్ష నేత ఖర్గే న్యూదిల్లీ, ఆగస్టు 5: రాజ్యసభ జరుగుతున్న తీరుపై విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా కనుసన్నల్లో సభను నడుపుతున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంట్‌…