prajatantra_news

prajatantra_news

Rahul: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌కు ఊరట

– అమిత్‌షా పరువు నష్టం కేసులో బెయిల్‌ న్యూదిల్లీ, ఆగస్టు 6: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit sha) పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్‌లోని(Jarkhand) ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసు…

Dr.Namrata : డాక్టర్‌ నమ్రత బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌

– ‘సృష్టి’ కేసులో ఇప్పటివరకు 17మంది అరెస్ట్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 : గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ (Srushti fertility hospital) కేసులో తాజాగా ఆరుగురిని అరెస్టు చేయగా ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు.…

kamareddy declaration : కామారెడ్డి డిక్లరేషన్‌ కాదు.. ముస్లిం డిక్లరేషన్‌

– బీసీలపై కాంగ్రెది కపట ప్రేమ – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దిల్లీ, ఆగస్టు 6: యాభయ్యేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నడైనా బీసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా.. సీఎంను చేసిన లెక్కలు ఉన్నాయా.. ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్‌ ధర్నా చేస్తోందంటూ…

jayashankar: జయశంకర్‌ సార్‌ సేవలను వెలకట్టలేం

– ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికారు – మాజీ మంత్రి హరీష్‌రావు నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని మాజీ మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేమని పేర్కొన్నారు. నాలుగున్నర…

congress dharna : కాంగ్రెస్‌ ధర్నాకు పలు పార్టీల మద్దతు

– పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్న మొదటి రాష్ట్రం తమిళనాడు – రేవంత్‌ ప్రయత్నాలకు డీఎంకే సహకారం: కనిమొళి న్యూదిల్లీ, ఆగస్టు 6: దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు…

BCs : బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు

– కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు హైదరాబాద్‌్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే దిల్లీలో కాంగ్రెస్‌ (congress) ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్‌ (brs) ఎమ్మెల్సీ కవిత(kavita)  విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక…

కూలిన వైద్య రవాణా విమానం: plane crash

– నలుగురి మృతి – ఉత్తర అరిజోనాలో ఘటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అరిజోనాలోని(North Arizona) నవాజో నేషన్‌లో చిన్లే (chinley) మున్సిపల్‌ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తీసుకెళుతుండగా…

కాళేశ్వరం రిపోర్టుపై వాదప్రతివాదాలు

                        (మండువ రవీందర్‌రావు ) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ క‌మిష‌న్ ఇచ్చిన సమగ్ర నివేదికపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం మంత్రివర్గ బేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప…

రైల్వే లాండ్రీ టెండర్‌లో బిడ్‌ తిరస్కరణపై పిటిషన్‌

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : రైల్వే లాండ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 434 కోట్ల విలువైన టెండర్‌లో ఒక బిడ్డర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ చర్యపై విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రైల్వేలతో బూట్‌ మోడల్‌లో వాణిజ్య లాండ్రీ సేవలను పిటిషనర్‌ సంస్థ అందిస్తోంది. 2025…

హైదరాబాద్‌లో వర్షం

– బంజారాహిల్స్‌, కూకట్‌పల్లిలో కుంగిన రోడ్లు – కుంగిన ప్రదేశంలో దిగబడిన వాటర్‌ ట్యాంకర్‌ – కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ జాం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మదీనాగూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో…