prajatantra_news

prajatantra_news

Reforms : సమన్వయంతో సంస్కరణల అమలు

– ఎఫ్‌టీపీ సంస్కరణలపై సీఎస్‌ అధ్యక్షతన సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల (Facilitating trade procedures) అమలు తీరుపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(chief secretary) కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ సంస్కరణల అమలు స్థితిని సమీక్షించారు. ఈ సంస్కరణలను…

Uttarakhand: ఉత్తరాఖండ్‌ ‌వరదల్లో 28మంది కేరళ పర్యాటకుల గల్లంతు

డెహ్రాడూన్‌, ఆగస్ట్ 6 :ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని  ధరాలి, సుఖీ అనే గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా మెరుపు వరద ధరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసిసింది. కళ్లముందే ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెత్తుతున్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. దీంతో…

Attendance : హాజరు నిబంధనల్లో కోర్టుల జోక్యం లేదు

–  హైకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ ఆగస్టు 6: హాజరు శాతం(attendance percentage)  నిబంధనల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు (High court) తేల్చి చెప్పింది. యూనివర్సిటీ నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవని స్పష్టం చేసింది. పరీక్షలు రాయడానికి అవసరమైన హాజరు శాతం నిర్ణయాన్ని యూనివర్సిటీలు రూపొందిస్తాయని, ఇంజనీరింగ్‌ కోర్సు సాంకేతిక వ్యవహార అంశమని పేర్కొంది.…

MSME: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సాయం అందించండి

– కేంద్ర మంత్రికి మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 6: మధిర (Madhira) నియోజకవర్గంలో రెండు ఇండస్ట్రియల్‌ పార్కుల (industrial parks) అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించాలని దిల్లీలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి…

Yadagirigutta : యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు

– భక్తులకు పవిత్ర మాలలు అందజేసిన అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో(Lakshmi Narasimhaswamy Temple)  సోమవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు బుధవారం ముగిసాయి. స్వయంభూ పంచ-నారసింహ స్వామి క్షేత్రంలో స్వామి ప్రధాన ఆలయంలో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా…

Jayashankar, Gaddar : జయశంకర్‌, గద్దర్‌లకు సీఎం నివాళులు

– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు దిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ (Prof. Jayashankar) జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ (Gaddar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) దిల్లీలోని తన అధికారిక నివాసంలో నివాళులర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు,…

Jayashankar : మహోన్నత వ్యక్తి జయశంకర్‌

– శాసనమండలి చైర్మన్‌ గుత్తా నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ జాతిపిత ప్రొపెసర్‌ జయశంకర్‌ (Jayashankar) జయంతి సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (Legislative council chairman Gutta Sukhender Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

Supreme court: సంక్షేమ పథకాలపై సుప్రీం కీలక తీర్పు

న్యూదిల్లీ, ఆగస్ట్‌ 6: సంక్షేమ పథకాల్లో సీఎం(CM) ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme court) కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. జులై 31న ఇచ్చిన తన ఉత్తర్వులో సంక్షేమ పథకాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలను…

Kartavya bhavan: కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ, ఆగస్ట్‌ 6: దేశ రాజధాని దిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్‌ను(Kartavya Bhavan) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల…

-Reservations : రిజర్వేషన్ల బిల్లును సాధించి తీరుతాం

– దిల్లీ ధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 6: బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation bill) ఆమోదించటానికి ఇండి కూటమి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి *(CM Revanth Reddy) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అందరూ దిల్లీలో కదం తొక్కారు. ఈ మేరకు దిల్లీలోని…