prajatantra_news

prajatantra_news

train coach : ఆగి ఉన్న బోగీలో మంటలు

–  రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న నలుగురు సిబ్బంది కేసముద్రం, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బోగీలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న రైల్వే ట్రాక్‌ మిషన్‌ కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో…

Rakhi gift: రాఖీ కానుకగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

– ఇండ్ల పేరిట పేదలను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం – పట్టణ పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు – కేసీఆర్‌ కుటుంబం కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలింది – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వరంగల్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆరేళ్లకుపైగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల (double bed room)…

Israel cabinet: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఓకే

– వ్యతిరేకిస్తున్న ఐడీఎఫ్‌ జెరూసలేం, ఆగస్తు 8 : గాజాపై పూర్తిస్థాయి సైనిక ఆక్రమణకు ఇజ్రాయెల్‌ భద్రతా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ నేతలు పది గంటల విస్తృత చర్చల తర్వాత గాజా మొత్తంపై క్రమంగా సైనిక నియంత్రణ సాధించే ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో…

SIT: కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్‌

– ఆయన ఇవ్వబోయే వాంగ్మూలంపై ఉత్కంఠ – ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలు సమసర్పించనున్న బండి సంజయ్‌ – కేసీఆర్‌, కేటీఆర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు రానున్నారు. ట్యాపింగ్‌పై కీలక ఆధారాలను సిట్‌కు…

బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సిందే

– ముస్లింల విషయంపై దాటవేత తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టు 7: కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా అమలు చేస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. అది చెప్పకుండా గుజరాత్‌, యూపీలో ముస్లింలకు…

వికలాంగుల పెన్షన్‌ పెంచాలి

– కేంద్ర మంత్రికి అడ్లూరి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 7: వికలాంగులకు పెన్షన్‌ రూ.300 నుంచి రూ.3వేలకు పెంచాలని, పెన్షన్‌ అర్హతను 80 శాతం నుండి 40శాతానికి తగ్గించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ దిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ…

ప్రాజెక్ట్స్‌ పనుల పురోగతి సమీక్షకే టాస్క్‌ఫోర్సు

– ఆయా అంశాలపై అధికారులు తక్షణం స్పందించాలి – అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి – రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారం – రాజకీయాలు కాదు రాష్ట్రాభివృద్దే ముఖ్యం – త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం – సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: రాష్ట్రంలో…

ములుగు జిల్లాకు నిర్భయ నిధి రూ.10 కోట్లు మంజూరు

కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్‌ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. అలాగే పెండిరగ్‌ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,…

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

– భారీ వర్షం నేపథ్యంలో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: జీహెచ్‌ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్‌ కమాండ్‌…

భయం అనే సంక్లిష్టతను వీడాలి

– జీవితమనే సవాలును స్వీకరించండి – కిట్స్‌ లో స్టూడెంట్‌ ఇండక్షన్‌ కార్యక్రమంలో మనస్తత్వవేత్త డాక్టర్‌ గోపి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రతి రోజూ మంచి రోజే.. భయమనే సంక్లిష్టతను విడిచిపెట్టాలి.. అందమైన జీవితాన్ని ఆస్వాదించాలి.. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంతోపాటు వాస్తవ ప్రపంచంలో మనుగడ సాగించాలి అని…