prajatantra_news

prajatantra_news

గౌర‌వెల్లి స‌హా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు అనుమ‌తివ్వండి

– కేంద్ర‌ మంత్రిని కోరిన పొన్నం ప్ర‌భాక‌ర్‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24: తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్ట‌ర్‌ గౌరవ్…

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి

– కౌన్సిల్‌ ‌సమావేశంలో సమస్యలపై పోరాడాలి – బీఆర్ఎస్ గ్రేట‌ర్ కార్పొరేటర్లకు కేటీఆర్‌ ‌దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 24: ‌జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌సూచించారు. మంగళవారం జరిగే కౌన్సిల్‌ ‌సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక…

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– రెండు ప్రైవేట్‌ ‌బస్సులు ఢీకొని ఆరుగురు దుర్మరణం చెన్నై,నవంబర్‌24: ‌తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెంకాశీ-మదురై రోడ్డులో ఎదురెదురుగా వొస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మదురై నుంచి సెన్‌కొట్టాయ్‌ ‌వెళ్తున్న ఓ…

రూపాయి పతనంపై మండిపడ్డ కాంగ్రెస్‌

– ఆనాటి మోదీ విమర్శల వీడియోను పోస్టు చేసిన జైరామ్‌ రమేష్‌ న్యూదిల్లీ, నవంబర్‌ 24: రూపాయి విలువ దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. శుక్రవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 89 రూపాయలకు పడిపోయింది. రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై…

బాలీవుడ్ అగ్ర నటుడు ధర్మేంద్ర కన్నుమూత

– శోక సంద్రంలో సినీ ప్రపంచం – ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము సంతాపం – ఒక శ‌కం ముగిసింది: ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జో్హార్‌ ముంబై, నవంబర్‌ 24: బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ సహా…

ఎట్ట‌కేల‌కు డీసీపీ అధ్య‌క్షుల‌ జాబితా విడుద‌ల‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22: ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో వివిధ జిల్లాల‌ ప్రెసిడెంట్ ప‌ద‌వుల‌కు ఎంపిక చేసిన వారి జాబితాను  అఖిల భార‌త కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుగోపాల్ శ‌నివారం విడుద‌ల చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో వున్న ఈ నియామ‌కాలు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. వివిధ జిల్లాల…

తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌

~ స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్క- నెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ పై చర్చా గోష్ఠి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22 : తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈరోజు స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ – కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్అ నే అంశంపై విశిష్ట చర్చా గోష్ఠి…

పోలీసుల విచారణలో సహకరించని రవి

– విదేశీ సంస్థలపై సంబంధాలపై మౌనం – మూడో రోజు ముగిసిన విచారణ =హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 22: సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్‌ ‌యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు.…

చెరకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22ః చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో ఆయన చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సిడిసి)…

మరో భూ కుంభకోణానికి తెరలేపిన ప్రభుత్వం

– ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ పేరుతో అక్రమాలు – అది లూటింగ్ పాలసీగా మారింది ~ మాది నమ్మకం పెంచిన ప్రభుత్వం.. మీది అమ్మకాల సర్కారు ~ రూ.5లక్షల కోట్ల భూమి రూ.5వేల కోట్లకే కట్టబెడుతున్నారు ~ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం…