prajatantra_news

prajatantra_news

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

– అదే దారిలోవెండి ధరలూ.. న్యూదిల్లీ, నవంబర్‌ 25: అమెరికా కరెన్సీ డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. భారత్‌లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నా కూడా ధరలో కోత పడిరది. దేశంలో మంగళవారం ఉదయం 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’ ఏర్పాట్లపై సమీక్ష్షా సమావేశాలు షురూ

– 30 వరకు కొనసాగనున్న సమీక్షలు – ఆయా సమావేశాల్లో సీఎంతోపాటు సంబంధిత మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-25 నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వివిధ విభాగాల వారీగా మంగళవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ…

అవినీతితోనే నిరంజన్ రెడ్డి ఓడారు

– ఫామ్ హౌస్‌లు క‌ట్టుకుని పార్టీకి చెడ్డ పేరు – మాజీ మంత్రిపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 24: బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు…

మాచారం వద్ద గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: పెన్ ప‌హాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు తన సంచిలో గంజాయిని గత వారం రోజుల క్రితం విశాఖపట్టణం…

గ్యాస్ ఛాంబర్ లా దిల్లీ

– ఉద్యోగులకు వర్క్ ఫ్ర‌మ్ హోమ్ దిల్లీ, నవంబర్ 24 : : దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబుకుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్ లామారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. తమ…

‌ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ప్రమాణం

– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము – హాజరైన పలు దేశాల న్యాయమూర్తులు న్యూదిల్లీ, నవంబరు 24:  భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌  ‌ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారంనాడు పదవీ…

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం

– తగిన నష్టపరిహారం అందేలా చూస్తాం – నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ రవి, ఎమ్మెల్యే కసిరెడ్డిలు హామీ ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 24 : గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగ నివ్వకుండా చూస్తామని వారిని అన్ని విధాల ఆదుకుంటామని వారు తమ ముందు ఉంచి న…

డిజిటల్ మోసం నుంచి కాపాడిన పోలీసులు

– సైబర్ ఉచ్చు నుంచి బయటపడ్డ వృద్ధ వైద్యుడి కుటుంబం – డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు ఉండవు ~ పోలీసుల స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 24: సీబీఐ అధికారులమని చెప్పుకొంటూ సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడిన ‘డిజిటల్ అరెస్టు’ ఉచ్చు నుంచి భద్రాచలం ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధ వైద్యుడి కుటుంబాన్ని…

సాయుధ పోరాటాన్ని విరమిస్తాం

– ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి – సామూహిక నిర్ణయం కోసం సమయం అవసరం ఎంఎంసీ జోనల్ కమిటీ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: తాత్కాలికంగా ఆయుధ పోరాటాన్ని విరమించుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎంఎంసీ) తరఫున అనంత్ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధ…

మహిళా సంక్షేమానికే మా ప్రాధాన్యం

– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి టౌన్ , ప్రజాతంత్ర, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్…