prajatantra_news

prajatantra_news

రేవంత్ అవినీతి కోసమే ‘హిల్ట్‌’ పాల‌సీ

– 9292 ఎక‌రాల భూమి ధారాద‌త్తం కోస‌మే.. – ఒక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ఇచ్చిన భూములు – నేడు ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గింత‌ – ఇందుకు బీఆర్ఎస్ ఎంత‌మాత్రం అంగీక‌రించ‌దు – ఈ అవినీతిని అడ్డుకొని తీర‌తాం – మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల అవినీతి…

పారదర్శకంగా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీ

– బీఆర్‌ఎస్‌ వారిలా కావలసిన వారికి కట్టబెట్టం – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: బీఆర్‌ఎస్‌ నేతలు ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ను కావలసిన వారి కోసం, వ్యక్తుల కోసం చేశారని, అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్దిమందికే జరిగిందని, అందుకు పాలసీ లేదు, కేబినెట్‌ అనుమతి కూడా లేదు అని…

అడిషనల్ డిజిపిని కలిసిన షూటర్ ఈషా సింగ్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 25: మహిళా షూటర్ ఈషా సింగ్ మంగళవారం  శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ను డిజిపి కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఈజిప్ట్ దేశ రాజధాని కైరో లో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్…

చెక్‌డ్యామ్‌లు కుప్పకూలడంపై అనుమానం

– లోతైన దర్యాప్తు జరిపించాలి -‌ సిఎం రేవంత్‌ ‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 25:‌ రాష్ట్రంలో చెక్‌ ‌డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. వీటిపై విచారణ జరగాలన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయో తేల్చాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ…

ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ల ఓరియంటేషన్ ప్రోగ్రాం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 25: రాష్ట్రానికి కేటాయించిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. మందారే సోహం సునీల్(2023 బ్యాచ్) రాహుల్ కాంత్(2023బ్యాచ్‌), అయషా ఫాతిమా(2023 బ్యాచ్) , మనీషా నెహ్ర (2024 బ్యాచ్ )లు డీజీపీ కార్యాలయంలో వివిధ విభాగాలను సందర్శించి అక్కడ పనితీరును తెలుసుకున్నారు. మొదటగా…

కొమురవెల్లి మ‌ల్ల‌న్న ఆల‌య‌ ఉత్సవ కమిటీ నియామకం

కొమురవెల్లి ప్రజాతంత్ర నవంబర్ 25: సిద్ధిపేట్ జిల్లా కొమురవెల్లి గ్రామంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంకు కొత్త ఉత్సవ కమిటీను ఎండోమెంట్స్ శాఖ 25-11-2025 తేదీన నియమించినట్టు కమిషనర్ కార్యాలయం ఉత్తర్వు విడుదల చేశారు. ఈ కమిటీ పదవీకాలం 10-12-2025 నుంచి 21-03-2026 వరకు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా దేవస్థానంలో జరగబోయే 14…

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద మొత్తంలో చేప పిల్లలను పంపిణీ చేస్తున్న‌ట్లు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మోమిన్ పేట్ మండలం నందివాగు చెరువులో చేప పిల్లల విడుదల, మండల కేంద్రంలోని 48 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి ,…

నెహ్రూ జూపార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌

– పార్కు క్యూరేటర్‌కు అందజేసిన‌ మంత్రి సురేఖ  – జూ అధికారులు, సిబ్బందికి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను జూ పార్కు క్యూరేటర్‌ వసంతకు సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అందజేశారు.…

ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం

-కీలక రంగాల్లో కలసి పనిచేసేలా స‌మ‌గ్ర‌ రోడ్ మ్యాప్ – మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు – తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్(ఫేజ్ -2) ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

ప్రతీ డివిజన్‌ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు

– జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం మంగళవారం ముఖ్యమైన తీర్మానం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలకు ఆమోదం…