prajatantra_news

prajatantra_news

ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన న‌వంబ‌ర్ 29

 – ప్ర‌త్యేక రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా అయింది – గోదావ‌రి జ‌లాలు వ‌చ్చాయి – సిద్దిపేట‌కు రైలు వ‌చ్చింది – రాష్ట్రం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన కేసీఆర్‌ – అటువంటి నాయ‌కుడు రాష్ట్రాన్ని మోసం చేస్తాడా? – సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 27:  తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన…

పల్లె పోరు.. కేసుల పరిష్కారానికి లీగల్‌ సెల్‌

– ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి అధికారులతో ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైన సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో లీగల్‌ సెల్‌ ఏర్పాటైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం లీగల్‌ సెల్‌ను ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి…

రిజర్వేషన్లపై గోబెల్స్‌ ప్రచారాన్ని ఆపండి

– బీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్సే – కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. ఈ అంశంపై…

రాష్ట్ర అంశాల‌పై పార్ల‌మెంటులో ప్ర‌శ్నించండి

– బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి – 9న విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఆవిష్కరిస్తాం – దానికి కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం – ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే నిర్దేశిత…

‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

– మాజీ మంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని, అలాగే 29న నిర్వహించే ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార పార్టీ తంటాలు పడుతోందని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని…

వారసత్వ సంపదను కాపాడుకోవాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హెరిటేజ్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్జునరావు కుతాడి ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఈనెల 19 నుంచి 25 వరకు తెలంగాణ స్టేట్‌ మ్యూజియంలోని భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు.. దీనిలో భాగంగా చివరి రోజున మైల్‌ స్టోన్స్‌ ఇన్‌ తెలంగాణ హిస్టరీ అండ్‌ హెరిటేజ్‌ అనే అంశంపై డాక్టర్‌…

అగ్ని ప్రమాద బాధితులకు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ షాప్‌ా అలీబండ ప్రాంతంలోని గోమతి ఎంటర్‌ప్రైజెస్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ మంగళవారం సందర్శించి, దుకాణానికి, పరిసర దుకాణాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సమీప నివాసితులను సంఘటన గురించి అడగగా ఈ సంఘటన రాత్రి 10:28 గంటల సమయంలో…

దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి

– జాగ్రత్తగా కాపాడుకోవాలి – కష్టాలను జయించినవారికే విజయం దక్కుతుంది – శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర భారతి మహాస్వామి న్యూదిల్లీ, నవంబర్‌ 25: దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్ల వంటివని.. ఈ రెండిరటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర…

గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూల్చివేత

– ఇసుక మాఫియా పనే : మాజీ మంత్రి హరీష్ రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న సిఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ఎవరు కట్టారని సిద్ది పేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించా రు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుం టపుల వద్ద పేల్చిన…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు పోలీస్ అథ్లెట్‌ సైక్లింగ్

జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు” సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్ పాల్గొన్నారు. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ తో అనుబంధంగా, ఎ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ యాత్రను నిర్వహిస్తున్నారు. భారత దేశ…