prajatantra_news

prajatantra_news

బీసీలకు దోఖా చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతోపాటు…

యావత్‌ ప్రపంచం ప్రయోజనం పొందాలి

– ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పనిచేద్దాం – జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం.. యావత్‌ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో జర్మనీ ప్రతినిధులతో గురువారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు.…

రోడ్డు ప్ర‌మాదం కాదు.. అది హ‌త్యే!

– అసలు నిజాన్ని వెలికి తీసిన పోలీసులు – గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్‌ ‌హత్య కేసు ఛేదన గద్వాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మాజీ సర్పంచ్‌ ‌కేసును పోలీసులు ఛేదించారు. ఇది హత్యగా ధ్రువీకరించారు. ఓ పక్కా ప్లాన్‌ ‌ప్రకారం మాజీ సర్పంచ్‌ను మట్టుపెట్టారని గుర్తించారు. బొలెరో…

కోర్టు ఏం మ్యాజిక్ చేయగలదు ?

– దిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టు దిల్లీ, నవంబర్ 27 : ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారిపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య కట్టడి కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 3న విచారించనున్నట్లు తెలిపింది. ఈ కాలుష్య సమస్యను నిరంతరం పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే పరిస్థితి…

కాళోజీ వర్సిటీలో ఆక్రమాలపై విచారణ జరపాలి

– వైస్ ఛాన్స్ లర్ ను తక్షణమే తొలగించాలి – ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయడమేంటి? – ఇటువంటి విద్యార్థులు డాక్టర్లయితే పరిస్థితేంటి? – అమాయక రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లదా? – గవర్నర్ కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణ రావు…

సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: సిగాచీ ఇండస్ట్రీస్ లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పోలీసుల విధి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేలుడులో 54 ముంది కార్మికులు మృతిచెందారని గుర్తుచేస్తూ ‘ఇది సాధారణ ఘటన కాదు. ఇంత…

చైనా, జపాన్ స్థాయి అభివృద్ధే మన టార్గెట్

– ప్రపంచంతోనే పోటీపడేలా స్కిల్డ్ యూత్ – కొత్త రంగాల్లో కొంగొత్త మార్గాల అన్వేషణ – తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా డాక్యుమెంట్ – మూడు రీజియన్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి – తెలంగాణ రైజింగ్-2047 సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తె లంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్…

సర్పంచ్‌ పదవులకు 31 నామినేషన్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ కోసం యాదగిరిగుట్ట మండలంలో ఐదు నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు గురువారం సర్పంచ్‌ పదవులకు 31మంది, వార్డు సభ్యుల పదవులకు 49మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి నవీన్‌ తెలిపారు. దాతర్‌పల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, పెద్ద…

పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలి

– నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంత రావు గురువారం పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్‌…

ఎమ్మెల్యే అయిలయ్యకు భారీ షాక్‌

– సైదాపురంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ సర్పంచ్‌ ఎన్నికల వేళ ఆలేరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురంలో ఆయన ప్రధాన అనుచరులైన కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్‌, పార్టీ సీనియర్‌ నాయకులు…