prajatantra_news

prajatantra_news

కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు

– బాంబు ఉన్న సంచిని కొరికి కుక్క మృతి భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ (భద్రాచలం రోడ్డు)లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బుధ‌వారం ఉదయం ఓ ఆగంతకుడు స్టేషన్‌ మొదటి ప్లాట్‌ ఫాంపై నల్లటి సంచి ఉంచి వెళ్లిపోయాడు. దానిని ఎవరూ గమనించలేదు. అయితే సంచిలో తినే ప‌దార్థం…

రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– ఖమ్మం జిల్లాలో ముగ్గురు, మహబూబాబాద్‌లో ఒకరు ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3 : రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద బుధ‌వారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు, మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు…

మరింతగా క్షీణించిన రూపాయి

– కనిష్ఠ స్థాయికి పడిపోయిన మార‌కం విలువ‌ ముంబై, డిసెంబర్‌ 3: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉదయం ట్రేడిరగ్‌లో 6 పైసలు తగ్గి చరిత్రలో తొలిసారిగా 90.02కి చేరుకుంది. గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 89.96 వద్ద ప్రారంభమైన రూపాయి రికార్డు స్థాయిలో 90.15కి చేరుకుంది. ఆ తరువాత కొంత కోలుకుని…

పట్టపగ్గాల్లేని వెండి ధరలు

– రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిక న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: బంగారంతో నాకేంటి పోటీ అన్నట్లుగా వెండి ధరలు అదరగొడుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదు. సరిగ్గా ఏడాది క్రితం వెండి ధర కిలో తొలిసారి రూ.లక్ష దాటితే అబ్బో అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే వెండి పసిడికి ఏమాత్రం తక్కువ కానంటోంది. పట్టపగ్గాల్లేకుండా…

రాహుల్‌, ప్రియాంకలతో సీఎం రేవంత్‌ భేటీ

– తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండంటూ ఆహ్వానం దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి దిల్లీలో బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా…

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు తరలి రండి

– కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, ఖట్టర్‌, వైష్ణవ్‌లకు ఆహ్వానం దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లను దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంటులో బుధ‌వారం విడివిడిగా కలుసుకున్నారు. ఈనెల 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌…

మోదీజీ.. మా ‘విజ‌న్‌’ను ప‌రిశీలించండి

– తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి – ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ ఆహ్వానం ‘- విజన్‌’లోని అభివృద్ధి పనులకు సహకరించాలని విన్నపాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌- 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధానమంత్రి…

ఫ్యూచర్‌ సిటీకి ఎందుకు నిధులివ్వాలో చెప్పండి

– నిధులివ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామంటారా? – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఫ్యూచర్‌ సిటీకి కేంద్రం నిధులివ్వకపోతే బీజేపీిని భూస్థాపితం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఖండిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్‌…

‘విజన్‌’లో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట

– 95 శాతం మంది మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం – ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచేందుకు సమగ్ర వ్యూహం – డాక్యుమెంట్‌ రూపకల్పనలో మంత్రి సీతక్క కీలక సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పనలో మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా…

మంత్రి శ్రీధర్‌బాబుది బాధ్యతారాహిత్యమే

– ‘హిల్ట్‌’ పాలసీపై సందేహాలను నివృత్తి చేయాల్సిందే – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: హిల్ట్‌ పాలసీపై తాము లేవనెత్తిన చాలా అంశాలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానాలు చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు లేవనెత్తిన సందేహాలను…