prajatantra_news

prajatantra_news

యాదాద్రిలో నూతన అన్నదాన భవనం ప్రారంభం

– తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యవంతంగా నిర్మాణం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శాంతా ఋష్యశృంగ అన్నప్రసాద వితరణ భవనాన్ని ఆలయ అధికారులు. బుధవారం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రంగా, అత్యుత్తమ నాణ్యతాప్రమాణాలతో అన్నప్రసాదాలను అందించేందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ భవనాన్ని ప్రత్యేకంగా రూపకల్పన…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’కు రండి

– కేంద్ర మంత్రి పీయూష్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆహ్వానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హైదరాబాద్‌ ఫ్చూర్‌ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో కేంద్ర…

పుష్కరిణిలో పడి బాలుడి మృతి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన లక్ష్మీ పుష్కరిణి(కొండ కింద)లో కాలు జారి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ మియాపూర్‌ అబ్జిపేట్‌కు చెందిన టికోలు బుజ్జమ్మ, సిద్ధుల కుటుంబం గుండం సమీపంలో కళ్యాణకట్ట వద్ద…

నా మాట‌ల‌ను ఎడిట్‌ ‌చేసి ప్రచారం చేస్తున్నారు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 3: టీపీసీసీ స‌మావేశంలో అంత‌ర్గ‌తంగా మాట్లాడిన త‌న మాట‌ల‌ను ఎడిట్‌ ‌చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌మండిపడ్డారు. దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉంటుందని అన్నారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్‌ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని, …

13మంది కుటుంబీకులను చంపిన వ్యక్తికి మరణ శిక్ష

– బాలుడితో కాల్చి చంపించిన అఫ్టాన్‌ పోలీసులు కాబూల్‌, డిసెంబర్‌ 3 : తాలిబన్‌ పాలిత అఫ్ఘానిస్తాన్‌లోని కోస్ట్‌ ప్రాంతంలో ఓ నిందితుడికి ఒక మరణ శిక్ష విధించిన తీరు సంచలనం రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 13మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మంగల్‌ను 13 ఏళ్ల బాలుడి చేత కాల్చి చంపించారు. శిక్షను…

పవన్‌ ‌వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకం

– తెలంగాణకు ఏనాడూ మద్దతు ఇవ్వని పవన్‌ -‌ మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఆం‌ధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వ్యాఖ్యలు తెలంగాణకు…

బాలుడికి మెరుగైన వైద్యం అందించాలి

– కుక్కల దాడిపై స్పందించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనపై దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడి బాలుడి పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని,…

గుండెపోటుతో ఎస్సై మృతి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3:  విధుల్లో ఉన్న ఎస్సై గుండెపోటుతో కుప్పకూలడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం అర్థరాత్రి ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎస్సై  సంజయ్‌ ‌సావంత్‌(58) ‌మృతిచెందారు. సోమవారం రాత్రి ‌డ్యూటీలో భాగంగా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌బ్యారక్‌ ‌లో పడుకుని ఉన్న సమయంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలారు. విధుల్లో ఉన్న ఇతర కానిస్టేబుల్స్…

గాంధీ భవన్‌ ‌ముట్టడికి బీజేపీ యత్నం

Gandhi Bhavan

– హిందూ దేవుళ్లపై రేవంత్‌ ‌వ్యాఖ్యలకు నిర‌స‌న‌గా.. – అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌హిందూ దేవుళ్లపై ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ కార్యాల‌యం గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు,…

ఓయూలో విద్యార్థులకు పాడైన అన్నం

Harish Rao

– విద్యార్థుల అందోళన కనువిప్పు కావాలి – సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3 : రేవంత్‌ పాలన తీరును సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తప్పుబట్టారు. ఓయూ లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ…