prajatantra_news

prajatantra_news

బాలు విగ్రహాన్ని అడ్డుకోవడం దారుణం

– రోశయ్య, బాలసుబ్రమణ్యం ఒకప్రాంతం వారు కాదు – బిఆర్‌ఎస్‌ ‌సెంటిమెంట్‌ ‌రాజకీయాలు ఆపాలి – రోశయ్య వర్ధంతి సభలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 3: ‌తెలంగాణ సెంటిమెంట్‌తో భారత రాష్ట్ర సమితి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌  అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ…

కోతుల సమస్యతో రైతుల పరే షాన్‌

-‌ జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలి – లోక్‌సభలో ప్రస్తావించిన  బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: ‌కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని…

క్వాంటం ఎకానమీ లీడర్‌గా హైదరాబాద్‌

– ‘విజన్‌’ డాక్యుమెంట్‌కు అనుగుణంగా క్వాంటం రోడ్డు మ్యాప్‌ – రాష్ట్ర, దేశ అభివృద్ధికి క్వాంటం టెక్నాలజీ కీలకం – రోడ్డు మ్యాప్‌ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ – క్వాంటం స్టార్టప్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: భవిష్యత్తు క్వాంటం ఎకానమీ…

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

– భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు – ట్రయల్‌ కోర్టు చర్యలను నిలిపివేసిన ‘సుప్రీం’ న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఉపశమనం లభించింది. ఆయనపై ట్రయల్‌ కోర్టు చర్యలను గురువారం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వచ్చే ఏప్రిల్‌ 22 వరకు పొడిగించింది. రాహుల్‌గాంధీ…

మరింతగా రూపాయి పతనం

– విదేశాల నుంచి ఎన్నారైల డబ్బు బదిలీలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3: ‌రూపాయి ధర పడిపోవడంతో గల్ఫ్ ‌నుంచి ఎన్నారైలు స్వదేశానికి భారీగా డబ్బులు పంపిస్తున్నారు. ఒక దిర్హమ్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువ ప్రస్తుతం 24.5 రూపాయలుగా ఉంది. కొన్ని రోజులుగా అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోన్న  నేపథ్యంలో…

కాంగ్రెస్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సహించం

– పారిశ్రామిక‌ భూములు వెనక్కి తీసుకుంటామంటే ఊరుకోం – ఎకరం రూ.170 కోట్లకు అమ్మినం అంటూ వార్తలు రాయించుకుంటోంది – మరోపక్క అదే ప్రభుత్వం ఎకరం రూ.కోటికి అమ్మ‌డ‌మేమిటి? – ‘హిల్ట్‌’పై ప్రజలకు వివరించేందుకే పారిశ్రామికవాడల్లో పర్యటనలు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ఉద్యోగ ఉపాధి కల్పన కోసం…

గ్లోబల్‌ సమ్మిట్‌ ఎగ్జిబిషన్‌ అందుబాటులోకి..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరఠ్‌ 4: ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -విజన్‌ 2047 పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను, గ్లోబల్‌ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం లభించింది. రండి.. వీక్షించండి.. తెలంగాణ గ్లోబల్‌ విజన్‌లో భాగస్వాములు కండి. ఎగ్జిబిషన్‌…

పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వ్యాఖ్యలు దురదృష్టకరం

– క్షమాపణలు చెప్పాలన్న మంత్రి అడ్లూరి – కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల, ప్రజాతంత్ర,డి సెంబర్‌ 3: ‌తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ అన్నారు. పవన్‌ ‌బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో…

హైదరాబాద్‌.. దేశ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్‌

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హైదరాబాద్‌ నగరం ఇప్పుడు కేవలం ఒక మెట్రో కాదు.. దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌. అభివృద్ధి, ప్రగతి, అవకాశాలు ఈ మూడు లక్షణాలు హైదరాబాద్‌ సొంతం.. అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్‌ న్యూస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌…

ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలి

– భవిత సెంటర్‌లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం హనుమకొండ, ప్రజాతంత్రల, డిసెంబర్‌ 3: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథులు సీడబ్ల్యూసీ కౌన్సెలర్‌ రజిత, సభ్యులు సుధాకర్‌, దామోదర్‌లు కోరారు. హనుమకొండలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రం భవిత సెంటర్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని…