prajatantra_news

prajatantra_news

బాలుడికి మంత్రి అడ్లూరి పరామర్శ

– అత్యవసర సాయం కింద రూ.లక్ష చెక్కు అందజేత – బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం – బాలుడికి పెన్షన్‌, స్పెషల్‌ పాఠశాలలో ప్రవేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ఎల్బీనగర్‌ మన్సురాబాద్‌ సమీపంలోని శివగంగ కాలనీలో ప్రేమ్‌చంద్‌ అనే మూగ బాలుడిపై కుక్కల దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ…

భారత్‌ ‌చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

– ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ – ఇరువురు నేతలు కలసి ప్రధాని నివాసానికి చేరిక – రేపు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు4: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌భారత్‌కు చేరుకున్నారు. దిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌లో దిగిన ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి…

వివాదాస్ప‌ద‌మవుతున్న నాయకుల వ్యాఖ్యలు

– రేణుకా చౌదరి ‘శునక రాజం’ వివాదం – సీఎం రేవంత్రెడ్డి దేవుళ్ల వ్యాఖ్యలపై దుమారం – పవన్ కళ్యాణ్ ‘తెలంగాణ దృష్టి దోషం’                                            …

తెలంగాణ ప్రత్యేక నృత్యం కాకతీయం

– గ్లోబల్ సమ్మిట్ లో నృత్యానికి భాగస్వామ్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: భారతదేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నృత్య శైలి ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకతీయం ప్రత్యేకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం రవీంద్రభారతిలో పద్మశ్రీ పద్మజా రెడ్డి…

బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 20మంది మృతి

Eturunagaram Encounter

– వివరాలు వెల్లడించిన డీఐజీ కమలోచన్ కశ్యప్ రాయపూర్, డిసెంబరు 4: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మం ది మహిళలతో సహా మొత్తం 20 మంది మా వోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుం…

ఆదిలాబాద్‌కు ఇక మహర్దశ

– సిఎం హామీతో మారనున్న ముఖచిత్రం – మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: సిఎం రేవంత్‌ ‌రెడ్డి హామీలతో ఆదిలాబాద్‌ ‌రూపురేఖలు మారనున్నాయని మంత్రి వివేక్‌ అన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పరాభవం తప్పదని…

దూర‌విద్య పితామ‌హుడు ప్రొఫెస‌ర్‌ రాంరెడ్డి

– అస్సాం ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. రాజేంద్ర ప్రసాద్ దాస్ – అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా రాంరెడ్డి 96వ జయంతి హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 4 : దూరవిద్య పితామహుడు, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ జి. రాంరెడ్డి అని అస్సాం సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ ల‌ర్  ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దాస్ అన్నారు. గురువారం…

కిట్స్‌ వరంగల్‌ విద్యార్థి సిద్ధార్థకు అభినందనలు

వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: కిట్స్‌ డబ్ల్యు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ వడ్డెవరం సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల రంగంలో జాతీయస్థాయి ప్రశంసలు పొందడం ఒక రికార్డు అని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి పేర్కొన్నారు. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం చదువుతున్న సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల జాతీjస్థాయి కార్యకలాపాలలో భాగంగా…

చలాన్లపై రాయితీ అంటూ ప్రచారం

– అలాంటిదేమీ లేదని ఖండించిన ట్రాఫిక్‌ ‌విభాగం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబ 4: ట్రాఫిక్‌ ‌చలాన్లపై భారీ తగ్గింపుల పేరుతో తిరుగుతున్న ఈ ప్రచారం మొత్తం ఫేక్‌ అని హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్‌ ‌చలాన్లు క్లియర్‌ ‌చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుంటున్న వాహనదారులు అసత్య సమాచారానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.ఇటీవలి రోజుల్లో ఇంటర్నెట్‌లో…

ఓవర్సీస్‌ మొబిలిటీ బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలి

– వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలి – ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: దేశం నుంచి విదేశాలకు వెళ్లే లక్షలాదిమంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్‌ మొబిలిటీ(విదేశీ వలస) బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, మెంబర్‌…