prajatantra_news

prajatantra_news

హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షమాపణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆర్‌ఎన్‌ఎ): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై ఎ.సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో రంగనాథ్‌ శుక్రవారం కోర్టుకు వచ్చారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా…

సీఎం నిర్ణయంపైనే రాజీనామా ఆధారం

– అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తా – ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : తన పదవికి రాజీనామాపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా విూడియాతో ఆయన మాట్లాడుతూ…

హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ): హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ…

రెపో రేటు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

– ఆర్‌బిఐ మరోమారు కీలక నిర్ణయం – తాజా నిర్ణయంతో రుణాలపై తగ్గనున్న వడ్డీలు ముంబై, డిసెంబర్‌ 5: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి శుభవార్త ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈమేరకు ద్రవ్య పరపతి…

త్వరలో అర్బన్‌ హౌసింగ్‌ పాలసీ

– ఓఆర్‌ఆర్‌ చుట్టూ మధ్యతరగతి వారికి ఇండ్ల నిర్మాణం – మార్చిలోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్‌ నాటికి మరో రెండు లక్షల ఇళ్లల్లోకి ప్రవేశాలు – ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌…

సీఎం పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదు

– గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీయే – పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని సవాల్‌ – 96 శాతం ప్రాజెక్టును పూర్తి చేసి టీఎంసీ నీటిని అందించిన కేసీఆర్‌ – మీడియాతో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ముఖ్యమంత్రి రేవంత్‌ పర్యటనతో హుస్నాబాద్‌లకు ఒరిగిందేమీ…

పాత బస్తీలో యువకుడి దారుణ హత్య

– రియల్‌ ‌వ్యాపారి జునైద్‌గా గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: హైదరాబాద్‌ ‌నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్‌ ‌బజార్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా హాస్పిటల్‌కి తరలించారు. అయితే తీవ్రంగా…

ఏసిబి వలలో ల్యాండ్‌ ‌రికార్డ్సు ఏడీ శ్రీనివాస్‌

-‌ దాదాపు రూ.వంద కోట్ల ఆస్తుల గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ ‌రికార్డ్సు  ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు వందకోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఏడీ శ్రీనివాస్‌ ‌నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.…

పంచాయతీ రిజర్వేషన్లపై జోక్యం చేసుకోం

– పిటిషన్లపై విచారణలో హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ డిసెంబరు 4 :‌పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎన్నికల పక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌ల వ్యవహారంలో దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ జనాభా…

పర్యాటక కేంద్రంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి

– తద్వారా స్థానికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – ప్రజల కష్టాలు తెలిసన వ్యక్తి సిఎం రేవంత్‌ – ఆదిలాబాద్‌ ‌పర్యనటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: మినీ కాశ్మీర్‌ ‌గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి…