prajatantra_news

prajatantra_news

ఆత్మహత్యకు యత్నించిన సాయిఈశ్వర్ మృతి

– బీసీ సంఘాల ఆందోళన, అరెస్టు – గాంధీ దవాఖానలో ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కో రుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి…

దీర్ఘకాల లక్ష్యాలను డాక్యుమెంట్‌ ప్రతిబింబించాలి

– ప్రజాభవన్‌లో ‘వార్‌ రూమ్‌’ను సందర్శించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్‌ లక్ష్యాలు, ప్రపంచంలో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ముందుచూపుతో విజన్‌ డాక్యుమెంట్‌ను మరింత సమగ్రంగా మెరుగుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని…

భారత్‌, ‌రష్యాలది శాంతిమార్గం

– భారత్‌ ఎల్లప్పుడూ శాంతిపక్షమే – దైత్యంతోనే రష్యా, ఉక్రెయిన్‌ల విభేదాల పరిష్కారం – పుతిన్‌తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ‌శాంతిపక్షానే భారత్‌ ‌నిలుస్తుందని, ఉక్రెయిన్‌ ‌సంక్షోభాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూదిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌తో…

భారత్‌తో బంధం మరింత బలోపేతం

– ఇరు దేశాల మధ్య మరింత వాణిజ్య సహకారం – అమెరికా ఆంక్షలు ఉన్నా చమురు రవాణా ఆగదు – అణు విద్యుత్‌ ‌తదితర రంగాల్లో సహకారం కొనసాగిస్తాం – ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి నడుస్తాం – ఉక్రెయిన్‌తో యుద్ధ్దంపై మోదీ సూచనలు స్వాగతిస్తున్నాం – మోదీతో భేటీలో సంయుక్త మీడియా సమావేశంలో రష్యా…

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

– ఇండిగో సంక్షోభంపై దర్యాప్తునకు ఆదేశం – సర్వీసుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు – కాల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ఇం‌డిగో సంక్షోభంపై విచారణకు కేంద్రం ఆదేశించింది. సంక్షోభం నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా…

గ్లోబల్ సమ్మిట్ భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన డిజిపి 

హైద‌రాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5ః రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డిజిపిలు మహేష్ ఎం భగవత్, డీఎస్ చౌహాన్, అగ్నిమాపక శాఖ డిజీ విక్రమ్ సింగ్ మాన్, టిజిఐఐసి…

సాయిఈశ్వర్‌ ‌మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

– బీసీ రిజర్వేషన్లతో మోసం వల్లే ఆత్మహత్య – అతని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి – బీఆర్‌ఎస్‌ ‌నేతలు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5:‌ సాయిఈశ్వర్‌ ‌అనే యువకుడి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన దారుణమైన…

ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– సోనియాగాంధీ ఆకాంక్ష‌ – గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌పై హ‌ర్షం – మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్న రాష్ట్రం – రేవంత్‌ను అభినందించిన  కాంగ్రెస్ అధినేత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కీల‌క భూమిక పోషిస్తుందని  కాంగ్రెస్…

2047 నాటికి 3 ట్ర‌లియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే – ప్ర‌స్తుత ఆర్థిక వ్య‌వ‌స్థ 200 బిలియ‌న్ డాల‌ర్లు – 15 రెట్లు పెరిగితేనే ల‌క్ష్యం సాధించ‌గ‌లం – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2025  ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047…

సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు ‘డీకిన్’తో ఒప్పందం

– దేశంలోనే మొట్ట‌మొద‌టి నైపుణ్య శిక్ష‌ణా కేంద్రం – ప్ర‌పంచ స్థాయి నిపుణుల‌ను త‌యారుచేయ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం  కీలక…